Harish rao

కొంతమంది తమ స్వార్ధం కోసం గాంధీజీని వాడుకుంటున్రు

హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అందుకే రాష్ట్రానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ

Read More

బసవేశ్వరుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలె

రంగారెడ్డి జిల్లా: లింగాయత్ ల ఆరాధ్య గురువు శ్రీ బసవేశ్వరుడి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మంత్రి హరీశ్ కోరారు. జిల్లాలోని గండిపేట మండలం కోక

Read More

మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రాలేదు

మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చామన్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. ఇందు

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెరుగైన వైద్య సేవలే మా లక్ష్యం సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామాలలో  ఏఎన్ఎమ్ సెంటర్లను ఏర్పాటు చ

Read More

అభయహస్తం రద్దు..డబ్బులు వాపస్ ఇయ్యని సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభయ హస్తం పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. డ్వాక్రా మహిళలు చెల్లించిన వాటా ధనాన్ని తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తో

Read More

కేంద్రం పొగుడుతుంటే... బీజేపీ నేతలేమో తిడుతుండ్రు

హనుమకొండ: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్ర

Read More

చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా

తెలంగాణ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా  సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్

Read More

కేసీఆర్ బార్కు ఇచ్చిన విలువ బడికి ఇయ్యడు

మెదక్ జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయానికి 24  గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాలు విసిరారు.

Read More

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ప్రజాస్వామికవాదిగా, పీ

Read More

మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ

మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు . బీజేపీ అంటేనే కాపీ పేస్ట్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పథకా

Read More

ఢిల్లీ, హైదరాబాద్లో కూర్చుని మాట్లాడేటోళ్లకు ఏం తెలుసు ?

బీజేపీ అంటే కాపీ... పేస్ట్ పార్టీ  భవన్లో కూర్చొని మాట్లాడితే సమస్యలు తెలియవు: మంత్రి హరీశ్ రావు  సిద్దిపేట జిల్లా : కాంగ్రెస్, బ

Read More

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది

రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు,

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ్ ఖేడ్, వెలుగు :  ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని మనూరు మండలం ఎంజి ఉక్రాన గ్రామంలో బుధవారం టీఆర్ఎస్

Read More