
Harish rao
ఆయిల్ పోసి డబుల్ ఇంజన్ సర్కార్ ను నడిపిస్తుర్రు : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. హైదరాబాద్లో సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
Read Moreకుటుంబం, అవినీతిని పెంచి పోషిస్తున్నారు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా : మోడీ
అభివృద్ధి పనులు ప్రారంభించటానికి హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడీ.. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పాలన తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కు
Read Moreకరోనాపై మాక్ డ్రిల్...రాష్ట్రాలు రెడీగా ఉండండి
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్ 10, 1 తేదీల్లో రాష్ట్రాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ఇన్&zwnj
Read Moreఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలిస్తం : హరీశ్ రావు
ఆరునూరైనా భర్తీ చేసి తీరుతాం: హరీశ్ రావు సిద్దిపేట, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీని ప్రభుత్వమే గుర్తించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Moreకాంగ్రెస్లో కలకలం రేపుతున్న పొత్తుల వ్యాఖ్యలు
జానారెడ్డి కామెంట్లపై భిన్న స్వరాలు బీఆర్ఎస్తో పొత్తు ఉండదంటున్న రేవంత్ వర్గం జానా మాటల్లో అర్థం వేరే ఉండి ఉంటుందన
Read Moreఏడాదికి 15 లక్షల మంది చనిపోతున్నారు : మంత్రి హరీశ్
రోజురోజుకు సడెన్ గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 4 వేల మంది సడెన్ గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు
Read MoreTSPSC పేపర్ లీక్ పై ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ : TSPSC పేపర్ లీక్ పై ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎస్, TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి &n
Read MoreDelhi Liquor Scam : ఈడీ విచారణకు కవిత హాజరవుతారా..? లేదా..?
మార్చి 20వ తేదీన ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హాజరవడంపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో ఎప్పటికప్
Read Moreతెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది : హరీష్ రావు
తెలంగాణ దేశానికి అన్నం పెట్టే దాన్యాగారంగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని చెప్పారు. ఏపీలో 16 లక్షల
Read Moreడిమానిటైజేషన్ వల్ల మోడీ స్నేహితులే లాభపడ్డారు : హరీష్ రావు
పెద్దనోట్లు రద్దు అట్టర్ ప్లాప్ షో అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదోక విఫల ప్రయోగమన్నారు. దీని వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల న&zw
Read Moreఢిల్లీలోనే ఆరుగురు మంత్రులు మకాం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది.
Read Moreఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పిడికిలి బిగించి అభివాదం
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు ప్రస్తుత
Read MoreDelhi Liquor Scam : ఈడీ అధికారులు కవితను ప్రశ్నించే అంశాలు ఇవేనా..?
మరికాసేపట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం
Read More