HUSBAND
ఇసుర్రాయితో కొట్టి..భర్తను చంపింది.. తాగొచ్చి గొడవ పడడంతో దాడి చేసిన భార్య
తండ్రి మృతి, తల్లి జైలుకు.. అనాథలైన ఇద్దరు పిల్లలు మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో ఘటన గూడూరు, వెల
Read Moreహనీమూన్కు వెళ్లిన కొత్త జంట : లాడ్జిలో నగ్నంగా రక్తపు మరకలతో భార్య.. ముస్సోరీలో ఏం జరిగింది..!
వైజాగ్కు చెందిన జంట.. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఢిల్లీలో ఉంటున్నారు. ఫ్యామిలీ వెకేషన్ కు డెహ్రాడూన్ వెళ్లారు. మంచుకొండల్లో.. రోప్ డైవింగ్
Read Moreఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి.. మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త
ఆడపిల్ల పుట్టిందనే అనాగరిక కారణంతో కట్టుకున్న భార్యను, కన్నకూతురిని నడిరోడ్డుపై వదిలేసిన ఒక భర్త దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. భార్యను కాదని మరో మహి
Read Moreపెళ్లై ఇద్దరు పిల్లులు.. ఇన్స్ స్టాలో యువకుడితో పరిచయం.. ప్రియుడు కోసం భర్త హత్య.. సీన్ కట్ చేస్తే..!
పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఓ మహిళకు ఇన్స్స్టా గ్రామ్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహే
Read Moreకుమురం భీం జిల్లాలో విషాదం..పిడుగుపాటుకు భార్యాభర్తలతో సహా ముగ్గురు మృతి
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కురిసిన గాలివాన తీవ్ర విషాదాన్ని నింపింది.కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గుర
Read Moreరూ.3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య..యాక్సిడెంట్గా చిత్రీకరించే యత్నం
ముగ్గురు నిందితులు అరెస్ట్ మంచిర్యాల, వెలుగు: భర్తపై రూ. 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి ప్రియుడితో కలిసి భర్తను చంపిం
Read Moreప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి..ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘటన
కూసుమంచి, వెలుగు : ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు ట్రీట్&zwn
Read Moreస్పా సెంటర్ లో హత్య : బ్యూటీషియన్ భార్యను చంపిన భర్త
హైదరాబాద్ సిటీలో కలకలం. ఓ స్పా సెంటర్ లో బ్యూటీషియన్ గా పని చేస్తున్న భార్యను.. అత్యంత కిరాతకంగా.. స్పా సెంటర్ లోనే చంపేశాడు భర్త. 2026, మే 19వ తేదీ ఉ
Read Moreఅనుమానంతో భార్యను డంబెల్తో కొట్టి చంపిండు.. సనత్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన
పంజాగుట్ట, వెలుగు: అనుమానం పెనుభూతమైంది.. ఫోన్ మాట్లాడుతోందని భార్యను ఓ భర్త డంబెల్తో కొట్టి చంపాడు. సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్ర
Read Moreశుభకార్యానికి వెళ్ళి వస్తుండగా..పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు..భార్యాభర్తలు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండపేట మండలం తాపేశ్వరం శివారులో కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తల
Read Moreఅయ్యోపాపం: భర్త ఎంత పని చేశాడు.. కొడుకును నడుముకు కట్టుకొని.. కాల్వలో దూకి మహిళ ఆత్మహత్య
అదనపు కట్నం కోసం భర్త వేధింపులే కారణం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన వర్ధన్నపేట, వెలుగు : అదనపు కట
Read Moreరెండో పెళ్లి కోసం నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో దారుణం జరిగింది. నిండు గర్భిణీని గొంతు నులిమి చంపాడు భర్త. ఈ నెల 22వ తేదీ రాత్రి నిద్రిస్తున్న భార్య సుమలత
Read Moreభార్యను హత్య చేసి నగలతో భర్త పరార్.. మెదక్ జిల్లా చేగుంటలో ఘటన
మెదక్(చేగుంట), వెలుగు: భార్యను హత్య చేసి భర్త పరారయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read More












