Hyderabad

ఐకేరెడ్డి చేరికకు అడ్డంకులు

కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వని హైకమాండ్‌ అల్లోల చేరికను వ్యతిరేక

Read More

పెద్దాపూర్‌లో మల్లన్న బోనాలు

50 వేల మందితో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల డప్పు చప్పుళ్లతో సందడి మెట

Read More

హింసిస్తున్న కొడుకును చంపించిన తల్లి

మందు తాగి జల్సాలు తిడుతూ..కొడుతుండడడంతో హత్యకు ప్లాన్​ తాగించి మెడకు టవల్​బిగించి మర్డర్​ ప్రధాన నిందితురాలితో పాటు సహకరించిన వారి అరెస్ట్​

Read More

స్టూడెంట్లకు స్పెషల్ బస్సులు

వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు ఉదయం, సాయంత్రం వేళల్లో కాలేజీ రూట్లల

Read More

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు

70.02 మిలియన్ ​టన్నుల ప్రొడక్షన్​తో చరిత్ర   గత మూడు నెలల్లోనే 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి  రూ. 37వేల కోట్ల టర్నోవర్​సాధించిన సంస్థ

Read More

ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. నేడు ఇంటెలిజెన్స్‌‌ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్​రావు విచారణ!

బాధితుల స్టేట్‌‌మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు సంధ్యా కన్వెన్షన్​ ఎండీ శ్రీధర్ రావు వాంగ్మూలం నమోదు మూడో రోజు కస్టడీలో భుజంగరావు,

Read More

బీజేపీలో బుజ్జగింపులు .. అసంతృప్త నేతలతో హైకమాండ్ చర్చలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్ సభ ఎన్నికల స్టేట్ ఇన్​చార్జ్ అభయ్ పాటిల్​కు అసం

Read More

సర్కార్​ భూములు గాయబ్​!

ధరణి అడ్డాగా అటువి ఇటు.. ఇటువి అటు మార్చి కాజేసిన అక్రమార్కులు రైతుల పట్టా ల్యాండ్స్ ప్రభుత్వ భూములుగా..  ప్రభుత్వ భూములు పట్టా ల్యాండ్స్​

Read More

ఇయ్యాల ఢిల్లీలో సీఈసీ భేటీ

హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ.. నేడు అభ్యర్థులన

Read More

గల్లీ గల్లీలో గంజాయి .. స్కూళ్లు, కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు

మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్లు.. మత్తులో రేప్​లు, మర్డర్లు  మైనర్లతో గంజాయి సప్లై చేయిస్తున్న ముఠాలు  చాక్లెట్లు, హ్యాష్​ ఆయిల్​ ర

Read More

తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌లో గెలుస్తోంది : కిషన్‌రెడ్డి

రాబోయే  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సంఖ్యలో సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్

Read More

NIA కొత్త డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాటే

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ సదానంద్ వసంత్ దాటే.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)  నూతన డైరెక్టర్ జనరల్ గా ఆదివారం (మార్చి31) పదవీ

Read More

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. 13జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే రేపటి నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని..వెదర్

Read More