Hyderabad

ఇవాళ స్కందగిరిలో సీతారాముల కల్యాణం

పద్మారావునగర్​, వెలుగు: అయోధ్యలో  రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకొని సోమవారం పద్మారావునగర్​ లోని స్కందగిరి హనుమాన్​ మందిర్​ లోని

Read More

మేడారంలో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు వాడొద్దు : ఐటీడీఏ పీవో అంకిత్‌

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులుగా కాటన్‌ సంచులు వాడాలని ఐటీడీఏ పీవో అంకిత్‌ సూచించారు. ప్లాస

Read More

బీసీల డిమాండ్లపై పార్లమెంట్ ను ముట్టడిస్తం: ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు :  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.

Read More

వక్ఫ్ భూములను పరిరక్షించాలి

బషీర్ బాగ్, వెలుగు:  వక్ఫ్ బోర్డు భూము లను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ విమర్

Read More

హైదరాబాద్​కు టెస్లా, బీవైడీ?

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్​ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ

Read More

రామోజీ ఫిలింసిటీ గేటును తొలగించాలి : గోనె ప్రకాశ్​రావు

బషీర్ బాగ్, వెలుగు: రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించుకున్న పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల చీఫ్ రామోజీ రావున

Read More

కొద్దిగా పెరిగిన ఎగుమతులు

న్యూఢిల్లీ: గ్లోబల్​మార్కెట్లో సమస్యలు ఉన్నప్పటికీ 2023లో మన దేశం నుంచి వస్తువులు  సేవల ఎగుమతులు స్వల్పంగా 0.4 శాతం పెరిగి  765.6 బిలియన్ డా

Read More

రెండు మూడేండ్లలోనే అధికారంలోకి వస్తం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: రెండు మూడేండ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయ

Read More

అయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే

ముంబై: అయోధ్యలో సోమవారం జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. ఈ ప్రోగ్

Read More

టాటా వెహికల్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్​ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్​ ధరలను పెంచనుంది. ధరలను సగటున 0.7 శాతం పెంచనున్నట్లు ఢిల్లీ టాటా మోటార్స్ ఆద

Read More

యాత్రలో పాల్గొనకుండా ప్రజలను బెదిరిస్తోంది : రాహుల్​ గాంధీ విమర్శలు

బిశ్వనాథ్ చరియాలి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనకుండా అస్సాం సర్కారు ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.

Read More

ఈ ఏడాది రిలయన్స్​ ఎనర్జీ.. గిగా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024 జూన్​ తరువాత గుజరాత్‌‌‌‌‌‌‌‌&z

Read More

కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారు : వినోద్​ కుమార్​

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నా

Read More