Hyderabad
ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు ఎక్స్ ద్వారా స్వయంగా వెల్లడించారామె. రాహుల్ గాంధీ చేస్త
Read Moreమూడు రోజులు ఆఫీసుకు రాకపోతే.. వారం మొత్తం ఆప్సెంట్
ఇండియా ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనా HCL తన ఉద్యోగులకు కొత్త నిబంధనలు అమలు చేస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీ ఉద్యోగులంతా వారంలో మూడు రోజు
Read Moreకాంగ్రెస్లో చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ
Read Moreబలహీన వర్గాల బలోపేతం కోసమే కుల గణన : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతోపాటు కుల గణన చేపడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత మంది ఏ సామాజిక వర్గానిక
Read Moreకుల గణనపై తీర్మానం కాదు.. చట్టం ఎప్పుడు చేస్తరు: గంగుల కమలాకర్
అసెంబ్లీ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని బీఆర్ఎస్ పూర్తిగా స్వాగతిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కానీ ఇలా ఎ
Read MoreOMG : కెనడాలో గుండెపోటుతో హైదరాబాద్ స్టూడెంట్ మృతి
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు చిన్న వయసు వారి కూడా బలితీసుకుంటుంది. కార్డియాక్ అరెస్ట్ తో అకస్మాత్తుగా చనిపోయి వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చి వె
Read Moreకులగణన చరిత్రాత్మక నిర్ణయం : భట్టి విక్రమార్క
అసెంబ్లీలో కులగణన తీర్మానం చరిత్రాత్మకమని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారతదేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని చె
Read Moreఅసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో అన్ని కులాల వారిగా లెక్కలు చేపడతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అసెంబ్లీలో కులగణన బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవే
Read Moreపెళ్లిళ్ల సీజన్ భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవ్వరం చెప్పలేం.. మాఘ మాసం పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే
Read Moreబెల్లంపల్లిలో పదేండ్లుగా రూపాయి అభివృద్ది జరగలేదు : గడ్డం వినోద్
బెల్లంపల్లి నియోజకవర్గంలో పదేండ్లుగా అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ అన్నారు. బెల్లంపల్లిలో రూపాయి డెవలప్మెంట్ కూడా కాలేదని ఆవేదన వ్య
Read Moreకాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. రూ.210 కోట్లకు లెక్క చెప్పాలన్న ఐటీ
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్. కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చ
Read Moreతెలంగాణ పల్లెల్లో వదిన- మరదళ్ల గాజుల పండుగ
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో గాజుల పండుగ చేసుకుంటారు. ఇప్పుడు నిర్మల్ జిల్లాలోనూ ఈ పండుగ మొదలైంది. పుష్యమాసంలో గాజుల ప
Read Moreఆదరాబాదరగా జిల్లాల్లో కలిపిర్రు.. వెంటనే మార్చండి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
జిల్లాల పునర్విభజన చేసేప్పుడు ఆదరాబాదరగా మండలాలను కలిపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్ల
Read More











