Hyderabad
IND vs ENG: ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్..హైదరాబాద్కు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు
టీమిండియాతో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతుంది. జనవరి 25న హైదరాబాద్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ
Read Moreఈసారైనా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయా.. లేదా!: కాంగ్రెస్ పై పేరెంట్స్ కోటీ ఆశలు
హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తామని గత సర్కారు మాటిచ్చింది. కానీ నిలబెట్టుకోలేకపోయింది. ప్రైవేటు స్కూళ
Read Moreదిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో తగలబడిన బస్సులు
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తి దగ్ధమయ్యాయి. జనవరి 22వ తేదీ సోమవారం తెల్ల
Read Moreకరెంట్ బిల్లులు కట్టొద్దనడానికి..కేటీఆర్ ఎవరు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పడి 40 రోజులే అయిందని, గ్యారంటీలపై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అ
Read Moreకాళేశ్వరం బిల్లులు..కేసీఆర్ ఇంటికి పంపాలి : విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: కరెంట్ బిల్లులు సోనియా గాంధీ ఇంటికి పంపిస్తే.. కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని విజయశాంతి అన్నారు. కరెంట్ బిల్లులపై కేటీఆర
Read Moreమార్కెట్ కమిటీ వసూళ్ల దందా.. అంతర్రాష్ట్ర రహదారి పై చెక్ పాయింట్ సిబ్బంది నిర్వాకం
పత్తి రైతుల నుంచి రూ.1000–1500 వసూలు పెద్ద వ్యాపారులకైతే రూ.50, రూ.100లే ఎంట్రీ ఫీజు ఫీజు నుంచి మినహాయించాలని రైతుల విజ్ఞప్తి
Read Moreసాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి : లక్ష్మీపార్వతి
నల్గొండ అర్బన్, వెలుగు : మారుతున్న కాలానికి అనుగుణంగా కవులు, రచయితలు, మేధావులు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెల
Read Moreనిట్లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఉత్సవాలు
హనుమకొండ/కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్ లో మూడు రోజుల పాటు కొనసాగిన టెక్నోజియాన్ వేడుకలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి
Read Moreచరిత్రను భావి తరాలకు అందించేవే మ్యూజియాలు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: వేల ఏండ్ల చరిత్రను, సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు అందిచేవే మ్యూజియాలు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి
Read Moreఅటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు
భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) పై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ
Read Moreవచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలి : ఆర్. కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.
Read Moreపాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలను పాత విధానంలోనే కొనసాగించాలని తెలం
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టకు కు శనివారం రాత్రి బాంబు పెట్టామని, మరికొద్ది క్షణాల్లో ఎయిర్పోర్టును పేల్చేస్తానని జీఎంఆర్ కాల్
Read More












