Hyderabad
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు : ఈసీ
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎలక్షన్ తెలంగాణలో తుది ఓట
Read Moreశివబాలకృష్ణ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ
హెచ్ఎమ్డీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ కేసులో కీల
Read Moreకైనటిక్ గ్రీన్ ఈ-లూనా విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110km
చాలా కాలం తర్వాత ఆటోమొబైల్ రంగంలో తిరిగి అడుగుపెట్టిన కైనటిక్ సంస్థ.. ఇండియాలో కైనటిక్ గ్రీన్ ఈ- ఎలక్ట్రిక్ మోపెడ్ను విడుదల చేసింది. ఇది రెండు వేరియం
Read Moreనిబంధనలు పాటించలేదు.. అందుకే Paytmపై చర్యలు: ఆర్బీఐ
ఆర్బీఐ నియమనిబంధనలు పాటించకపోవడం వల్లే Paytmపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. పేటీఎంపై చర్యలు దారి తీసిన ని
Read Moreబుక్ ఫెయిర్ ప్రాంగణానికి గద్దర్ పేరు
హైదరాబాద్: రేపటి నుంచి ఈ నెల 19 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 36వ నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
Read Moreఅసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్ మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరం
ఓడిపోయిన వ్యక్తి భార్యకు ప్రోటోకాలా? ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్: ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్పీ లీడర్ కేసీఆర్కు చి
Read Moreబీఆర్ఎస్ కు షాక్.. రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ మేయర్
గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి
Read Moreరూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిండు
భూమి వివరాలు రికార్డుల్లో ఎక్కించేందుకు రూ.30 వేలు లంచం అడిగి ఏసీబీకి చిక్కాడు ఆర్ఐ. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. కొండమల
Read Moreపేపర్ లీక్పై మళ్లీ ఎంక్వైరీ: మంత్రి కొండా సురేఖ
బీఆర్ఎస్ దళారులకే సింగరేణిలో ఉద్యోగాలు ఎంత దండుకున్నావో లెక్కలు తీయాలా కవితపై మంత్రి సురేఖ ఫైర్ హైదరాబాద్: పేపర్ లీక్ పై మళ్లీ
Read Moreఇది సామాన్యుల సర్కార్: గవర్నర్ తమిళిసై
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన కంచెలు తొలగించి ప్రజాభవన్ తెరిచాం ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు నెరవేర
Read Moreఅసెంబ్లీ ఆవరణలో రాజన్న, రామన్న ముచ్చట
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తారక రామారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కేటీఆర్:
Read Moreబీఆర్ఎస్ నేతలూ బీజేపీలో చేరండి .. ఆ పార్టీకి భవిష్యత్ లేదు : కిషన్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ నేతలంతా తమ చేరాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మ
Read Moreఆర్చ్ పై ముత్తిరెడ్డి పేరు తొలగింపు
మాజీ ఎమ్మెల్యే పేరు పెట్టడంపై అభ్యంతరం జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఏర్పాటు చేస్తున్న ఆర్చ్పై ఉన్న మాజీ ఎ
Read More












