Hyderabad
నో టెన్షన్ : బంకులన్నీ ఓపెన్.. ఫుల్ పెట్రోల్
వాహనాదారులకు పెట్రోల్ దొరుకుతుందో.. లేదో.. అనే టెన్షన్ అవరంలేదు. జనవరి 3వ తేదీ బుధవారం హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకులన్నీ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈరోజు
Read Moreప్రజావాణికి 1,301 ఫిర్యాదులు
పంజాగుట్ట, వెలుగు: ప్రజావాణికి ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. మంగళవారం కేవలం 1301 కంప్లయింట్స్ మాత్రమే వచ్చాయని నోడల్ అధికారి దాసరి హరిచందన వెల్లడిం
Read Moreఎన్ హెచ్–63 బైపాస్కు భూములియ్యం.. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా
మెట్ పల్లి, వెలుగు: నేషనల్హైవే–63 బైపాస్ కోసం చేపట్టిన భూసర్వేను వెంటనే నిలిపివేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన రైతులు డిమాండ
Read Moreఇద్దరు స్టూడెంట్లకు ఇద్దరు టీచర్లు
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లు చదువుకొంటుండగా, వారి కోసం ఇద్దరు టీచ
Read Moreజనవరి 2న ఒక్కరోజే 20 లక్షల ప్రజాపాలన అప్లికేషన్లు
తెలంగాణ వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. నాలుగోవ రోజు (జనవరి 2న) అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కరోజే రాష్ట్ర వ్య
Read Moreనృసింహదాస మండపంలో రాపత్ సేవ.. నేటి నుంచి విలాసోత్సవాలు
భద్రాచలం, వెలుగు: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రాచలం గ్రామ పంచాయతీ ఆఫీసులోని నృసింహదాస మండపంలో రాపత్ సేవ జరిగింది. పంచాయతీ
Read Moreసూర్యాపేటలో ‘డబుల్’ ఇండ్లు పూర్తి కాకుండానే పంచేసిన్రు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు 804 మందికి పట్టాలు పూర్తికాని ఇండ్లను ఎలా అలాట్చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు కోపంతో రగిలిపోతున్న లబ్ధిదా
Read Moreదానం బినామీలు బెదిరిస్తున్నరు
దానం బినామీలు బెదిరిస్తున్నరు కబ్జా పెట్టేందుకు ఇండ్లను ఖాళీ చేయాలంటున్నరు బేగంపేటలోని ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ వాసుల ఆందోళన ప్రజావ
Read Moreవిహార యాత్రలో విషాదం.. 45మందితో వెళ్తున్న బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీ
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గుతో వెళ్తున్న ఓ ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో దాదాపు 12 మంది మరణించారు, మరో 25 మంది గాయపడ
Read Moreసీన్ రిపీట్.. మరోసారి ఈడీ సమన్లను దాటవేయనున్న ఆప్ చీఫ్
ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్
Read Moreమూడేండ్లలో మూసీ తీరం మెరవాలె: సీఎం రేవంత్ రెడ్డి
తొలి దశలో 55 కిలోమీటర్లమేర అభివృద్ధి చేయాలి హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: మూసీ నదీ పరివాహక ప్రా
Read Moreఒడిశా నుంచి సిటీకి గంజాయి
హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలో గంజాయి ముఠా గుట్టురట్టైంది. ఒడిశా నుంచి గంజాయి సప్లయ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ఫో
Read Moreఅతివేగంతో అదుపు తప్పిన కారు.. చెట్టును ఢీకొని ఇద్దరు మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మానుకోట జిల్లా ఏటిగడ్డతండా సమీపంలో ప్రమాదం ముత్యాలమ్మగూడెం వద్ద మరో కారు ఢీకొని బాలుడి కన్నుమూత మహబూబా
Read More












