Hyderabad
కాళేశ్వరం... తెలంగాణ శనేశ్వరం.. అనాలోచిత ప్లాన్తో ప్రాజెక్ట్ కట్టారు
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు శనేశ్వరంలా తయారైందని జలవనరుల నిపుణులు, మేధావులు విమర్శించారు. అనాలోచిత ప్లాన్తో ఆగమేఘాలపై ప్రాజ
Read Moreజాబ్ క్యాలెండర్ .. డేట్లతో పాటు విడుదల చేసిన కాంగ్రెస్
ఏటా ఒక్కసారే రిజిస్ట్రేషన్ ఫీజు.. పరీక్షలకు నో ఫీజు హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చినంక మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ
Read Moreఉప్పల్ సెగ్మెంట్లో గెలుపు నాదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఉప్పల్, వెలుగు: తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పల్ సెగ్మెంట్లో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తోందని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.
Read Moreమంత్రి సబిత పాలనలో పెరిగిన .. డ్రగ్స్ మాఫియా, బెల్ట్ షాపులు
బడంగ్పేట, వెలుగు: మహేశ్వరం సెగ్మెంట్లో డ్రగ్స్ మాఫియా, బెల్ట్ షాపులతో యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయారని బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాద
Read Moreఅమాయకులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ది:కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: 1969 తెలంగాణ ఉద్యమంలో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreకాళేశ్వరం కంటే పెద్ద స్కాం ధరణి:ప్రకాశ్ జవదేకర్
బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం: ప్రకాశ్ జవదేకర్ ఇయ్యాల అమిత్ షా చేతుల మీదుగా మేనిఫెస్టో: కిషన్ రెడ్డి ధరణి బాధితులు
Read Moreకూకట్పల్లిలో పాగా వేసేదెవరు? .. సెటిలర్లు, ముస్లిం మైనారిటీ ఓట్లే కీలకం
హైదరాబాద్,వెలుగు : గ్రేటర్లో సెటిలర్స్కు అడ్డా కూకట్పల్లి సెగ్మెంట్. ఎమ్మెల్యే అభ్యర్థుల తలరాతను మార్చేది వీరే. ఇక్కడ వీరి ఓట్లే కీలకం. ఆంధ్ర
Read Moreకాంగ్రెస్ తుఫాన్లో బీఆర్ఎస్ కొట్టుకుపోతది : వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: కాంగ్రెస్ తుఫాన్లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం కొందుర్గ్
Read Moreకాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం : భీం భరత్
చేవెళ్ల, వెలుగు: అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ చేవెళ్ల సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. చేవెళ్
Read Moreచత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో.. పోలింగ్ కంప్లీట్
చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం ముగిసింది. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76 శాత
Read Moreఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతం : ఖర్గే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. అందులో ‘మహాలక్ష్మి&rsq
Read Moreఅసెంబ్లీ బరిలో ఉద్యమ ఎంపీలు .. చెన్నూరు నుంచి వివేక్.. ఎల్బీనగర్లో మధు యాష్కీ
హుస్నాబాద్లో పొన్నంముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ మునుగోడు నుంచి రాజగోపాల్రెడ్డి మూడోసారి పోటీ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్ప
Read Moreకాంగ్రెస్ది 420 మేనిఫెస్టో ..ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చిన్రు: హరీశ్రావు
బీఆర్ఎస్ పథకాలే కాపీ కొట్టారని ఫైర్ 2009 మేనిఫెస్టో హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ గజ్వేల్/ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ఆచరణ
Read More












