Hyderabad
ఏంటీ.. యూట్యూబ్ లో సాంగ్ సెర్చ్ చేయాలంటే హమ్ చేస్తే సరిపోతుందా..
గూగుల్ యాజమాన్యంలోని ప్రసిద్ధ వీడియో-మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ అయిన యూట్యూబ్(YouTube)లో ఇప్పుడు పాటను హమ్ చేయడం, పాడడం లేదా ఈలలు వేయడం ద్
Read Moreతెలంగాణలో కాంగ్రెస్ కు 70 పైగా సీట్లు ఖాయం : పొంగులేటి
2023 నవంబర్ 30న జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ 70 నుంచి 80 సీట్లు గెలుస్తుందని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగుల
Read MoreCroma Festival of Dreams : రూ.49కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్వాచ్లు
ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్రసిద్ధి చెందిన టాటా యాజమాన్యంలోని రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్ అయిన క్రోమా కొత్త 'ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్' ప్రచార
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యక్తల ఫైటింగ్
రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యక్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అంతటితో ఆగకుండా ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో
Read Moreకొడుకు కోసం పాత సెక్రటేరియట్ కూల్చిండు :కిషన్ రెడ్డి
తెలంగాణలో విచిత్రమైన పరిపాలన నడుస్తోందని..కొడుకు కోసం కేసీఆర్ పాత సెక్రటేరియట్ ను కూల్చేశారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు
Read Moreపొలాల్లో గడ్డి కాల్చొద్దని చెప్పడానికి వస్తే.. అతన్నే కాల్చమన్నారు
ఇటీవలి కాలంలో ముంబై, ఢిల్లీ.. ఆ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆయా ప్రాంతాల్లో పొలాల్లో మంటలు, ఇతర దహన ఘటనలపై ఇప్పటికే నిషే
Read Moreఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు.. 6నెలల్లో రూ. 21కోట్లు దోచుకున్న కూరగాయల వ్యాపారి
రిషబ్ శర్మ అనే ఓ 27 ఏళ్ల కూరగాయల వ్యాపారి నకిలీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్తో పలువురిని మోసం చేసి రూ. 21 కోట్లు సంపాదించడంతో పోలీసులు అతన్ని అరెస్టు
Read Moreమితిమీరుతున్న వాయు కాలుష్యం.. నవంబర్ 10వరకు స్కూళ్లు బంద్
దీపావళికి కొన్ని రోజుల ముందు, ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి నాణ్యత సూచిక తీవ్ర స్థాయికి పడిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇటీవల దేశ రాజధానిలో
Read Moreసోషల్ మీడియాలో మతాన్ని రెచ్చగొట్టే పోస్టులు.. 54కేసులు నమోదు
కొచ్చిలోని కలమస్సేరి సమీపంలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో ఇటీవల జరిగిన పేలుళ్ల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా మతపరమైన రెచ్చగొట్టే కంటెంట్ను వ్యా
Read Moreఅవినీతి నిర్మూలన కోసం కలిసి నడుద్దాం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, వెలుగు: సమాజాభివృద్ధిలో అవినీతి పెద్ద లోపమని, నిర్మూలన మిషన్ లో ప్రతి
Read Moreయాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం(నవంబర్ 05) సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామి
Read Moreఅంబేద్కర్ కాలేజీలో ముగిసిన కబడ్డీ టోర్నమెంట్
ముషీరాబాద్,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కాలేజీలకు టోర్నమెంట్ లో భాగంగా శనివారం రెండు రోజు పోటీలు బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబే
Read Moreసరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వరవరరావుకు ట్రీట్మెంట్
మెహిదీపట్నం, వెలుగు: విప్లవ కవి వరవరరావు కంటి పరీక్షల కోసం శనివారం మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ఆస్పత్రికి వచ్చారు. ఓ కేసులో షరతులతో కూడిన
Read More












