Hyderabad

ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి.

Read More

95వేలకు పైగా UPI మోసాలు.. ఈ పనులు చేస్తే మీ బ్యాంకు ఖాతా కూడా ఖాళీ

కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ఈ లావాదేవీలు చాలా సౌలభ్యాన్ని అందిస్తున్నప్పటికీ, వినియోగదారులు జాగ్రత్తగా ఉండకపోతే కొన్న

Read More

జగద్గిరిగుట్టలో  విషాదం.. ఈతకు వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్ట లెనిన్ నగరంలో  విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు  వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  మే 28న మధ్యాహ్నం

Read More

హింసాత్మక ఘటనలపై కేంద్రం ఉక్కుపాదం.. 40మంది ఉగ్రవాదులు హతం

మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై కేంద్ర దృష్టి సారించింది. ఒక్కరోజే 40మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఈ స

Read More

బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిరసన

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్​ డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన

Read More

ఉద్యోగం మానేసి ఫుల్ టైం డాటర్ గా మారిన యువతి.. నెలకు రూ.47వేలు జీతం

తల్లిదండ్రుల ఆలనాపాలనా కోసం ఓ కూతురు ఉద్యోగం మానేసింది. తమకు ఫుల్ టైం డాటర్ గా మారిపోయిన ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు జీతం కూడా చెల్లిస్తున్నారు. అత

Read More

జూన్ 3 నుంచి టీజేఎంయూ ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  టీజేఎంయూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది.  వచ్చే నెల 3న అన్ని డిపోల ముం

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 12న పాట్నాలో విపక్షాల మీటింగ్

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు

Read More

సీఎం కప్‌‌‌‌ స్టేట్‌‌‌‌ పోటీలు షురూ.. పోటీల్లో 7 వేలకు పైగా క్రీడాకారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  సీఎం  కప్‌‌‌‌ స్టేట్‌‌‌‌ లెవెల్‌‌‌‌

Read More

మోండా మార్కెట్​ బంగారం చోరీ కేసులో పురోగతి

దోపిడీకి పాల్పడిందిథానే గ్యాంగ్!    ముంబైకి చేరుకున్నపోలీసు బృందాలు సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ మొండా మార్కెట్ పాన్

Read More

మంత్రి, కలెక్టర్ ముందే మహిళా ప్రజాప్రతినిధికి అవమానమా..

    కలెక్టరేట్​లో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి

అస్సాంలో మే 29న అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహటిలోని జలుక్బరీ వద్ద డివైడర్ ను ఓ కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థు

Read More

డివిజన్ స్థాయి పాలనకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: జూన్ 2 నుంచి డివిజన్ స్థాయి పాలన ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరి

Read More