Hyderabad

యూరప్ దేశాలకు మరింత ఈజీ కానున్నజర్నీ

జనవరిలో ప్రారంభించనున్న లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ శంషాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి యూరప్ దేశాలకు జర్నీ మరింత ఈజీ కానుంది. లుఫ్తాన్

Read More

బస్సుల కోసం  మండుటెండలో.. ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు

షెల్టర్లు లేక ఎండలకు ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు 411 బస్సు షెల్టర్స్ కావాలని జీహెచ్ఎంసీకి ప్రపోజల్ పెట్టిన ఆర్టీసీ 78 చోట్ల పనులు ప్రారంభించామ

Read More

ఇవ్వాల, రేపు ఐసెట్ ఎగ్జామ్

అటెండ్ కానున్న 75,932 మంది హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం శుక్ర, శనివారాల్లో టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ నిర్వహి

Read More

భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ ​చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని అంబర్​పేటలో గురువారం చోటు చేసుకుంది. అంబర్​పేట్​లోని డీడీ

Read More

కొత్త ఓటర్ నమోదుకు షెడ్యూల్ రిలీజ్​.. జూన్ 6 వరకు ఇంటింటి సర్వే

ఆగస్టు 2న ముసాయిదా జాబితా అక్టోబర్ 4 న ఫైనల్ లిస్ట్ నల్గొండ, వెలుగు : తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం కొత్త ఓటర

Read More

కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఒకలా.. దేశంలో ఇంకోలా వ్యవహరిస్తున్నాయి: తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి, గవర్నర్​లు రాజకీయేతర వ్యక్తులని తెలంగాణ గవర్నర్​ తమిళిసై అన్నారు. ‘‘తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్ర

Read More

మా స్టూడెంట్లకు 100లోపు 35 ర్యాంకులు : నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు

నారాయణ విద్యాసంస్థల వెల్లడి హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధ

Read More

పెండ్లి చేసుకుని వస్తున్న కొత్త జంటపై పెండ్లి కూతురు బంధువులు దాడి

కారు జీపీఎస్ ఆధారంగా ట్రేస్ చేసి అటాక్​  అమ్మాయిని తీసుకుని పరార్​ ఘటన వెనుక బీఆర్ఎస్ కార్పొరేటర్! హనుమకొండ/ కాజీపేట/ హుజూరాబాద్, వెల

Read More

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ : గ్యాంగ్​లుగా ఏర్పడి పేపర్స్‌‌‌‌ సేల్‌‌‌‌

మూడు గ్యాంగ్​లు.. 100 మందికి సేల్​  తాజాగా మరో ముగ్గురు అరెస్ట్ హైదరాబాద్‌‌‌‌,వెలుగు: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీ

Read More

నేతల నోట బూతు పదాలేంది?: వెంకయ్యనాయుడు

బషీర్ బాగ్, వెలుగు: తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు చాటిన మహనీయుడు ఎన్టీఆర్​అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూన

Read More

పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ కాలికి తగిలి ఓ రైతు మృతి

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నంలో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు: పంటలను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ క

Read More

బాచుపల్లి, మేడిపల్లిలో 209 ప్లాట్ల వేలం

రూ.260 కోట్ల ఆదాయం హైదరాబాద్, వెలుగు: బాచుపల్లి, మేడిపల్లిలో ఉన్న 218 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా 209 ప్లాట్లు అమ్ముడుపోయాయి.  ఈ

Read More

పారా మిలటరీ కవాతు చేపడ్తం: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటిం

Read More