Hyderabad

3 గంటలుగా కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మూడు గంటలుగా అధికారులు

Read More

బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ఫేక్ బ్యాంక్ గ్యారంటీ డాక్యుమెంట్స్తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ

Read More

సిటీలో 70 శాతం అద్దె బిల్డింగుల్లోనే అంగన్ వాడీ సెంటర్లు

ప్రభుత్వ ఫండ్స్​ బిల్డింగ్​ రెంటుకు కూడా సరిపోవట్లే సిటీలోని 70 శాతం సెంటర్లు అద్దె బిల్డింగుల్లోనే.. పక్కా బిల్డింగులు కట్టించాలని డిమాండ

Read More

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతం : డీజీపీ

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతామని డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎన్‌డీపీఎస్‌ చట్టం, దర్యాప్తు ప్రక్ర

Read More

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ కండువా క&zwnj

Read More

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్..149 వాహనాలపై క్రిమినల్ కేసులు

రాచకొండ పోలీస్ కమిషనరేట్లో నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్పై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 34 చెక్ పాయింట్స్ పెట్టి రెండు షిప్ట్

Read More

కుటుంబపాలన అంతానికి విజయశాంతి కృషి : బండి సంజయ్

రాష్ట్రంలో కుటుంబపాలన అంతం కోసం విజయశాంతి పోరాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాటం స్ఫూర్తిదాయక

Read More

నన్ను ఒడగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించిండు : విజయశాంతి

రాష్ట్రం రాంగ్ పర్సన్ చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్కు మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితులు వస్తాయ

Read More

తల్లి మరణంపై యాంకర్ విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ యాంకర్  విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది. గురువారం ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా తెలియజేశారు.&

Read More

పరీక్షా పే చర్చ : మోడీ ఆకాంక్షలను నెరవేర్చాలె – కిషన్ రెడ్డి

పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. బంజారాహిల్స్ ర

Read More

900 కోట్ల ఫ్రాడ్ : హైకోర్టును ఆశ్రయించిన సాహితి ఇన్ఫ్రా

ఫ్రీ లాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో సాహితి ఇన్ఫ్రా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును

Read More

ఎల్బీనగర్ ప్రభుత్వ స్కూల్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

సెక్రెటరియేట్ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న  ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు,అక్రమ ప్రమోషన్స్ నిలిపివేయాలని ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఎల్బీ నగర్

Read More

ఉపాధ్యాయుల స్పౌజ్‌ క్యాటగిరీ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలె : PRTU డిమాండ్ 

హైదరాబాద్ : ఉపాధ్యాయుల స్పౌజ్‌ (దంపతుల) క్యాటగిరీ బదిలీలపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికులకు మాత్రమ

Read More