Ibrahimpatnam

బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి 

సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళా కుటుంభాలను పరామర్శించే తీరిక లేదు.

Read More

నిమ్స్లో మహిళలను పరామర్శించిన హరీష్ రావు

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30మంది మహిళలు ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలి

Read More

ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్

Read More

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. మీడియాలో వచ్చిన కథనాల

Read More

కుటుంబ నియంత్రణ ఘటనలో మరికొందరికి సీరియస్!

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ కేసుల్లో మరికొంత మందికి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం హాస్పిటల్లో 18 మందికి డాక్టర్లు టెస్టులు చేశా

Read More

అపోలో ఆస్పత్రిలో ఏడుగురికి చికిత్స.. ఒకరికి సీరియస్

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.  ఈ ఘటనలో నిన్న  మమత(25), షుష్మ(26) మృతిచెందగా.. అర్ధరాత్రి  

Read More

ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రియల్టర్ హత్య కేసులో డబ్బులు తీసుకున్నాడ

Read More

రోడ్డు వెడల్పు కోసం ఇళ్లు కూల్చివేత..అడ్డుకున్న స్థానికులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి నాగన్ పల్లి, పోల్కంపల్లి మీదుగా అనాజ్ పూర్ వరకు 80ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయ్యింది. దీంతో స్థానికులకు ఎలాంటి సమాచార

Read More

రియల్టర్ల హత్య కేసును చేధించిన పోలీసులు

రియల్ ఎస్టేట్ వ్యవహారంలోనే కాల్పులు ఇబ్రహీంపట్నం రియల్టర్ల హత్య కేసును చేధించిన పోలీసులు   హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఇద్దరు రియల్టర్ల

Read More

సెటిల్ మెంట్ కు పిలిచి కాల్పులు..ఇద్దరు మృతి

హైదరాబాద్ నగర శివార్లలోని కర్ణంగూడలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.   ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడాలో సె

Read More

నాకు న్యాయం చేయండి..లేకపోతే ఆత్మహత్యే శరణ్యం

తన భూమిని, తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని కాజేశారని.. తనకు న్యాయం చేయాలని కలెక్టర్, ఆర్డీవో, ఏసీపి కాళ్లు మొక్కాడు ఓ రైతు. ఇటీవల ప్రగతి భవన్ ముందు కుట

Read More

అపార్ట్ మెంట్ లో చొరబడ్డ దొంగలు

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం  మండలం  గుంటుపల్లిలోని  ఒక అపార్ట్ మెంట్ లో  చోరీకి ప్రయత్నించారు దొంగలు.  అయితే  

Read More