ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్

ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రియల్టర్ హత్య కేసులో డబ్బులు తీసుకున్నాడని ఏసీపీ పై  ఆరోపణలు రావడంతో డీజీపీ స్పందించారు. గతంలో రాచకొండ సీపీ ఆఫీస్ కు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. నేరాలకు పాల్పడే వారితో సంబంధాలు కొనసాగించడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏసీపీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ఫోటో పంపి సవాాల్ చేసిన దొంగ దొరికిండు

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టూడెంట్ ఆన్సర్