Independence Day

ఉద్యమంగా దళిత బంధు

హైదరాబాద్ :  మనదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం అన్నారు సీఎం కేసీఆర్.

Read More

ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ ఎనలేని కృషి

హైదరాబాద్: స్వయం పాలనలో తెలంగాణా  చారిత్రక ప్రతిపత్తికీ, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర  ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తు

Read More

3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చాం

హైదరాబాద్ : రాష్ట్రం లో ప్రస్తుతం  కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతుుందన్నారు సీఎం కేసీఆర్. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్

Read More

ధరణిలో ఉన్న భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు

హైదరాబాద్: రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల  మంది అన్నదాతల కు 50 వేల రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. &nb

Read More

అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చింది

హైదరాబాద్: స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Read More

త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సం

Read More

బాలికల విద్య కోసం మోడీ కీలక నిర్ణయం

ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పీఎం మోడీ బాలికలకు శుభవార్త చెప్పారు. ఎర్రకోటలో జెండా ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో ప

Read More

దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపాలి: ఎర్రకోటపై జెండా ఎగరేసిన మోడీ

న్యూఢిల్లీ: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ ఘనంగా షురూ అయింది. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై త్రివర్ణ ప

Read More

జెండా పండుగకు తిరంగాలకు గిరాకీ లేదు

ఆర్డర్స్​ లేక జరగని ప్రొడక్షన్​  కరోనాతో నష్టపోతున్న వ్యాపారులు హైదరాబాద్, వెలుగు: జెండా పండుగంటే దేశమంతటా ఎక్కడా లేని జోష్​ పుట్టుకొస్

Read More

అయోధ్యలో ఉగ్రదాడికి కుట్ర: నలుగురు జైషే టెర్రరిస్టుల అరెస్ట్

శ్రీనగర్: స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దాడులకు జైషే మహ్మద్ టెర్రరిస్టులు పన్నిన కుట్రను జమ్ము కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. శనివారం నలుగురు జైషే టెర్

Read More

గోవా దీవిలో నేవీని జెండా ఎగరేయొద్దంటారా?.. ఉక్కు పాదంతో అణచివేస్తాం

పణజీ: ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహ

Read More

భారత్ – పాక్ విభజన స్మారక దినం ప్రకటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ విభజన రోజులు భయంకరమైనవని ప్రధాని మోడీ అన్నారు. అఖండ భారత్.. ఇండియా, పాకిస్థాన్ గా విడిపోయిన నేపథ్యంలో దానికి స్మృతిగా విభజన గాయాల స్మా

Read More

రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీస్తే తప్పేంటి?

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలకు ముగింపు పలకాలని కో

Read More