న్యూఢిల్లీ: దేశ విభజన రోజులు భయంకరమైనవని ప్రధాని మోడీ అన్నారు. అఖండ భారత్.. ఇండియా, పాకిస్థాన్ గా విడిపోయిన నేపథ్యంలో దానికి స్మృతిగా విభజన గాయాల స్మారక దినంగా ప్రకటిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ రోజున దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, ప్రజల సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. దేశ విభజన మిగిల్చిన గాయాలు ఎప్పటికీ మానవన్నారు. అనవసర ద్వేషం, హింస వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సామాజిక విభజన, అసమానతలను రూపుమాపాల్సిన అవసరాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తోందన్నారు.
భారత్ – పాక్ విభజన స్మారక దినం ప్రకటించిన ప్రధాని మోడీ
- దేశం
- August 14, 2021
లేటెస్ట్
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది