India
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. మాజీ ప్రధాని మనవడు రాజీనామా
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా క
Read Moreరాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. జైపూర్ లోని అసెంబ్లీలో నామినేషన్ వేయగా ఆమె వెంట రాహుల్ గాం
Read Moreకాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే : రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ
నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఈ మేరకు ఏఐసీసీ జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ పో
Read Moreవెలుగు సక్సెస్ : ఆలయాల వాస్తుశైలి
భారతదేశంలో తొలిసారిగా ఆలయాలను ఇక్ష్వాకులు కృష్ణా నది ఒడ్డున వీరాపురంలో నిర్మించారు. కాగా, ఉత్తర భారతదేశంలో తొలిసారి ఆలయాల నిర్మాణాన్ని గుప్తులు చేపట్ట
Read Moreమోదీ సిస్టమ్ తో లబ్ధి కొందరికే : రాహుల్ గాంధీ
రాయ్పూర్: దేశంలో ప్రస్తుతమున్న సిస్టమ్ వల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని..మరికొందరు జీఎస్టీ చెల్లించి ఆకలితో చనిపోతున్నారని కాంగ్
Read Moreఅబుదాబిలో యూపీఐ, రూపే కార్డ్.. సేవలు ప్రారంభించిన మోదీ
అబుదాబి: ప్రధాని మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వెళ్లారు. ఆయన మంగళవారం యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. యూఏఈ అధ్
Read Moreఎన్సీపీ నాదే... ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన శరద్పవార్
శరద్పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ ) నాదేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అజిత్
Read Moreటీమిండియా మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూశారు. ఫిబ్రవరి 13 మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్
Read Moreమంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సెంథిల్ బాలాజీ తన మంత్రి పదవిక
Read Moreఅండర్–19 టీమ్ నుంచి ఒకరిద్దరు టీమిండియాకు ఆడతారు: కనిత్కర్
బెనోని : అండర్–19 టీమ్లో నుంచి ఇద్దరు ప్లేయర్లైనా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ హృషికేష్&zw
Read Moreలక్ష మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ
కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన దాదాపు లక్ష మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశ
Read Moreఖతార్లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు..
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఎనిమిది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి
Read Moreజూనియర్లూ ఢమాల్..అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా ఓటమి
79 రన్స్ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా రాణించిన హర్జాస్,
Read More












