India

సనాతన ధర్మ నాశనమే వారి ప్లాన్.. ప్రతిపక్షాలపై మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అంతం చేసి, దేశాన్ని వెయ్యి సంవత్సరాల పాటు బానిసత్వంలోకి న

Read More

ఆన్ లైన్ లావాదేవీల్లో ఇండియా ప్రపంచ రికార్డ్..

క్యాప్‌జెమిని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన తాజా నివేదిక ఈ సంవత్సరం ప్రపంచ డిజిటల్ లావాదేవీలు దాదాపు 1.3 ట్రిలియన్‌లకు చేరుకుంటా

Read More

సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలనుకుంటోంది : మోదీ

ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న  అక్కడ రూ, 50 వేల7

Read More

పాక్ కాదు వన్డేల్లో టీమిండియానే నెంబర్ వన్.. కానీ అలా జరగాలి

ఐసీసీ నెంబర్ వన్ వన్డే స్థానం కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు  118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..116

Read More

జీఎంఆర్​కు రూ.2 వేల 469 కోట్ల విలువైన ఆర్డర్

న్యూఢిల్లీ :  జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్‌‌‌‌లో రూ. 2,469.71 కోట్ల విలువైన స

Read More

ఇండియా నుంచి రూ. 15 వేల కోట్ల   కాంపోనెంట్లు కొనేందుకు టెస్లా ప్లాన్

న్యూఢిల్లీ: మన దేశం నుంచి ఈ ఏడాది రూ. 15,757 కోట్ల  (1.9 బిలియన్​ డాలర్ల)  విలువైన కాంపోనెంట్స్​ను సేకరించాలని టెస్లా ప్లాన్ చేస్తున్నట్లు క

Read More

గుంటుపల్లిలో మోనిన్ ​ప్లాంట్​..రూ. 300 కోట్ల పెట్టుబడితో నిర్మాణం 

  హైదరాబాద్, వెలుగు :  ఫ్రాన్స్​కు చెందిన బేవరేజెస్​ తయారీ కంపెనీ, జార్జెస్ మోనిన్ భారతదేశంలో తన మొదటి ప్లాంటును హైదరాబాద్ శివార్లలో సం

Read More

తెలంగాణలో సీడబ్ల్యూసీ.. కీలక మార్పులకు వేదిక

హైదరాబాద్​లో మొదటిసారి జరుగుతున్న కాంగ్రెస్​వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు మూలం కానుంది. అప్రజాస్వామిక రాజకీయాలకు

Read More

మోదీ వినాయకచవితి శుభవార్త : 75 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్స్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు అదనంగా 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మ

Read More

నగరంలో ఇండియా ఈబీ-5 పాస్‌పోర్ట్‌‌ రోడ్​ షో

హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్ ఇన్‌ యూఎస్ఏ (ఐఐయూఎస్ఏ), పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీడీసీసీఐ) 'ఇం

Read More

డైలమాలో కేసీఆర్ : భారత్ కు జై కొడదామా వద్దా..?

దేశం పేరు మార్పుపై బిల్లు పెడ్తే ఏం చేద్దాం?.. డైలమాలో కేసీఆర్  ఓకే అంటే ఎంఐఎంతో, వ్యతిరేకిస్తే బీజేపీతో ఇబ్బంది  పార్లమెంట్​కు బిల్ల

Read More

భారత్ లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి

కరోనా మహమ్మారి తగ్గిందనే  లోపే రోజుకో కొత్త వేరియంట్ లు, వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా కేరళలో నిపా వైరస్ కలకల రేపుతోంది. కోజి

Read More