India
భారత్ చేరుకున్న జోబైడెన్..మోదీ ఇంట్లో ప్రైవేటు డిన్నర్
జీ20 (G20 Summit) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ భారత్ కు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు.
Read Moreజీ20 సమ్మిట్ లో.. ప్రపంచ అధ్యక్షులకు ఇడ్లీ, చిట్టిగారె టిఫిన్
జీ20 సదస్సుకు ఢిల్లీ ప్రత్యేక అలంకరణలతో ముస్తాబైంది. సెప్టంబర్ 9, 10 తేదీల్లో జీ 20 సదస్సు జరగనుంది. విదేశీ అతిధుల కోసం భారతీయ సంప్రదాయ విందును
Read Moreవరల్డ్ కప్ 2023: మ్యాచ్ అఫీషియల్స్ ని ప్రకటించిన ఐసీసీ
భారత వేదికగా జరగబోయే వరల్డ్ కప్ మ్యాచులకి ఐసీసీ తాజాగా మ్యాచ్ నిర్వాహకులని ప్రకటించేసింది. ICC అంపైర్ల యొక్క ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లోని అందర
Read Moreఆధార్ గుడ్ న్యూస్ : కూల్ గా, నిదానంగా అప్డేట్ చేసుకోండి
ఆన్ లైన్లో ఆధార్ ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువును మరోమారు పొడిగించింది యూఐడీఏఐ. వాస్తవానాకి 2023 సెప్టెంబర్ 14 తో డువు ముగియాల్సి ఉంది. క
Read Moreమోదీ సర్కార్ గొప్ప నిర్ణయం... మెచ్చుకున్న మన్మోహన్ సింగ్
G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత విదేశాంగ విధ
Read Moreఅట్లుంటది మరి.. ధోనీకి ఫోన్ చేసి పిలిపించుకున్న ట్రంప్
ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ లు చూసేందుకు ఆమెరికా వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఆరుదైన ఆహ్వానం అందింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనా
Read Moreశామ్సంగ్ ఏ54 లో కొత్త వేరియంట్ లాంచ్
పూర్తి తెలుపు రంగులో గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ఫోన్ను శామ్సంగ్ లాంచ్ చేసి
Read Moreచంద్రుడిపై ల్యాండర్ ను దింపే రేసులోకి జపాన్
టోక్యో: చంద్రుడిపై ల్యాండర్ ను దింపే రేసులోకి జపాన్ కూడా ఎంటరైంది. వాతావరణం అనుకూలించక పలుసార్లు వాయిదా పడిన జపాన్ మూన్- ల్యాండర్ మిషన్ 'స్లిమ్
Read More14 మంది వేశ్యలను చంపేసిండు.. సీరియల్ కిల్లర్ అరెస్ట్
కిగాలీ: మందు కొట్టేందుకు బార్కు వెళ్లడం, అక్కడ ఉండే మహిళలను పరిచయం చేసుకోవడం అతడు హాబీగా మార్చుకున్నాడు. అందులో ఫ్రెండ్స్ సర్కిల్, బంధువులు ఎక్కువగా
Read Moreకెంటకీలో.. సెప్టెంబర్ 3 సనాతన ధర్మ డే
అమెరికా కెంటకీలోని లూయిస్ విల్లే సిటీలో సెప్టెంబర్ 3ను ‘సనాతన ధర్మ డే’గా ప్రకటించారు. సిటీలోని హిందూ ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. ఇందు
Read Moreదేశాన్ని ఏకం చేసేదాకా జోడో యాత్ర ఆగదు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసే వరకు యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రను ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆయన గుర
Read Moreజీ20 లక్ష్యాలు ప్రపంచవ్యాప్తం చేస్తం: మోదీ
న్యూఢిల్లీ: జీ20 సమిట్ లక్ష్యాలను ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేస్తామని, ఏ చిన్న అవకాశాన్ని వదులకోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ20కి ఇండియా అధ్యక
Read Moreఆసియాన్, ఇండియా మధ్య మోదీ ప్రతిపాదించిన 12 అంశాలు ఇవే
జకార్తా: 21వ సెంచరీ ఆసియాదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్) ప్రపంచ అభివృద్ధికి కేంద్ర స్థానమ
Read More












