India
మళ్లా ఇంట్లకెంచే పని!
బిజినెస్ డెస్క్, వెలుగు: కార్పొరేట్ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బాట పట్టాయి. ఉద్యోగులన
Read Moreకోటి మందితో ఇయ్యాల సూర్య నమస్కారాలు
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం జరిగే గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రోగ్రాంకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్
Read Moreఅడవులు పెంచుట్ల తెలుగు రాష్ట్రాలే టాప్
రెండో స్థానంలో తెలంగాణ, తర్వాత ఒడిశా ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్’ రిలీజ్ చేసిన కేంద్రం గడిచి
Read Moreసెంచరీతో ఆదుకున్న పంత్.. టీమిండియా ఆలౌట్
కేప్ టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ
Read Moreతెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం పెర
Read Moreబ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ INS విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించార
Read Moreదేశంలో కొత్తగా 1.68 లక్షల కరోనా కేసులు
దేశంలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. గడిచిన 24 గంటల్లో లక్షా 68 వేల 63 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 1,79,723 కరోనా కేసులు నమోద
Read Moreదేశవ్యాప్తంగా మొదలైన బూస్టర్ డోసుల పంపిణీ
కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లపైబడిన వ
Read Moreజగన్ సర్కారు కొత్త రూల్.. ఫాలో అవుతామన్న సజ్జనార్
అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్త
Read Moreదేశంలో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ
Read Moreజన్ధన్ ఖాతాల్లో 1.5 లక్షల కోట్లు డిపాజిట్లు
న్యూఢిల్లీ: అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడానికి దాదాపు ఏడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన జన్ధన్ స్కీమ్ బ్యాంక
Read Moreవిశ్లేషణ: దేశంలో ఎన్నికలు జరిగి 70ఏళ్లు పూర్తి
మన దేశంలో తొలి జనరల్ ఎలక్షన్లు జరిగి 70 ఏండ్లు పూర్తయ్యాయి. స్వతంత్ర భారతంలో 1951 అక్టోబర్ 25న తొలిసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాగా 1952 ఫిబ్రవరి 21
Read More












