India

మంచుకొండల్లో రెపరెపలాడిన జాతీయ జెండా

మంచుకొండల్లోజాతీయ జెండా రెపరెపలాడింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ జవాన్లు జెండా ఎగరవేశారు. లడఖ్ లోని 15 వేల అడుగుల ఎత్తులో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీ

Read More

ఐఏఎస్ ఆఫీసర్ల కొరత తీర్చడానికి సర్వీస్​ నిబంధనలను సవరించాలి

కేంద్రంలో వివిధ స్థాయిల్లో ఐఏఎస్ ఆఫీసర్ల కొరతను తీర్చడానికి ఐఏఎస్ సర్వీస్​ నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. అయితే ఈ చర్యపై

Read More

స్పేస్​లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ

నెల రోజుల్లో స్పేస్​లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ ల్యాగ్రేంజ్ పాయింట్​కు చేరిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు వాషింగ్టన్: విశ్వం తొలినాళ్ల ఫొటోల

Read More

తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది

రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ పరిస్థిత

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

దేశంలో వరుసగా ఐదు రోజులుగా మూడు లక్షలకు పైగా వస్తున్న కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేం

Read More

ఓటే.. వజ్రాయుధం

ఏ ఎలక్షన్‌‌ వచ్చినా క్యూలో నిలబడి ఓటు వెయ్యాలంటే చాలా మంది ఇష్టపడరు. ఎలక్షన్​ రోజు సెలవు వస్తే ఎంజాయ్​  చేద్దామని చూసే వారే ఎక్కువ మంద

Read More

ఫిబ్రవరిలో కరోనా విజృంభనకు కళ్లెం

ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 20శాతాన్ని దాటేసింది. ఇలాంటి

Read More

326 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన్రు.. యుగాండాను చిత్తు చేసిన ఇండియా

తరౌబా (ట్రినిడాడ్‌‌‌‌‌‌‌‌):  అండర్‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌&

Read More

పోరాడినా పాయే: మూడో వన్డేలోనూ ఓడిన టీమిండియా

కేప్‌‌టౌన్‌‌: టీమిండియాకు హార్ట్‌‌బ్రేక్‌‌. బౌలింగ్‌‌తో పాటు బ్యాటింగ్‌‌లోనూ  దీ

Read More

దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీది

అంటీలియా: ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి పేరే అంటీలియా. దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా దీనికి పేరుంది. మొత్తం 27 అంతస్తులు ఉన్న ఈ బిల్డ

Read More

మార్చి 27 నుంచి ఇండియాలోనే ఐపీఎల్!

న్యూఢిల్లీ: పది టీమ్స్‌‌తో ఈ ఏడాది నుంచి క్రికెట్ ఫ్యాన్స్‌‌కు మరింత కిక్‌‌ ఇచ్చే ఇండియన్‌‌ ప్రీమియర్&zwn

Read More

కరోనా కేసులు కొంచెం తగ్గినయ్

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 3 లక్షల 37 వేల 704 కేసులు నమోదయ్యాయి. మరో 488 మంది మరణించారు. అయితే నిన్నటితో పోలిస్తే కొత్తగ

Read More

వచ్చేనెల 23, 24 తేదీల్లో సార్వత్రిక సమ్మె

కార్మిక సంఘాల నిర్ణయం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. వచ్చే నెల 23,24 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేయబోతున్నట్లు వెల్లడించాయి కార్మిక సంఘాల

Read More