India
ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. అన్
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇవాళ్టి నుంచే నైట్ కర్ఫ్యూ అమలు
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు
Read Moreదేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన 60 శాతం మంది జనాభాకు టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ
Read More236కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 65 మంది కొత్త వే
Read Moreవిదేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళలో ఇవాళ (బుధవారం) ఒక్క రోజే తొమ్మిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. &lsqu
Read Moreభారత్లోని చైనా మొబైల్ కంపెనీల పన్ను ఎగవేత!
భారత్లో ఉన్న అనేక చైనా మొబైల్ తయారీ కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు రైడ్స్ చేశారు. ఆయా కంపెనీలు భారీ పన్ను ఎగ్గొట్టినట్లు
Read Moreహాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు కాంస్యం
పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్ను 4-3
Read Moreమా పేదల కోసం సర్కారు ఏం చేస్తోంది?
మీకు చేతకాకపోతే అధికారం మాకిస్తే.. మేం చేసి చూపిస్తామని ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ట్విట్టర్ చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ యువజన
Read Moreభారత్లో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు పెరిగింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన వారిలో 90 మంది పేషె
Read Moreనేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8
ఇక కబడ్డీ కూత నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8 బరిలో 12 టీమ్స్ బెంగళూరు: ఎప్పుడె
Read Moreవార్రూమ్లు యాక్టివేట్ చేయండి
ఒమిక్రాన్ను ఎక్కడికక్కడే కట్టడి చేయాలె వార్రూమ్లు యాక్టివేట్ చేయండి రాష్ట్రాలకు కేంద్రం సూచనలు న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెర
Read Moreభారత్పై దుష్ప్రచారం.. 20 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
ఢిల్లీ : భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్రం నిషేధించింది. ఇవన్నీ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న
Read More












