పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్ను 4-3 తేడాతో ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మన్ప్రీత్ సింగ్ నిలిచాడు.ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ తరపున హర్మన్ప్రీత్, అక్షదీప్సింగ్, వరుణ్ కుమార్, గుర్సాహిబిజిత్ సింగ్లు గోల్ చేశారు.
మరిన్ని వార్తల కోసం..