హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు కాంస్యం

హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు కాంస్యం

పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్‌.. పాకిస్తాన్‌ను 4-3 తేడాతో ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్‌ సింగ్‌ నిలిచాడు.ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ తరపున హర్మన్‌ప్రీత్‌, అక్షదీప్‌సింగ్‌, వరుణ్‌ కుమార్‌, గుర్‌సాహిబిజిత్‌ సింగ్‌లు గోల్‌ చేశారు. 

 

మరిన్ని వార్తల కోసం..

నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన బ్రిడ్జి