India

లాక్ డౌన్ సడలిస్తే భారత్ లో తీవ్ర పరిణామాలు

డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వటంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం

Read More

పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి

పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. జమ్మూ కశ్మీర్ లోని రాంపూర్‌లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ శుక్రవారం కాల్పులు జరిపింది. ఈ దాడిల

Read More

దేశ వ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్లు

న్యూఢిల్లీ: కరోనా ప్రభావిత హాట్‌‌స్పాట్లు లేదా రెడ్ జోన్ల పర్యవేక్షణ, వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్ జారీ చేసింది. రికవరీ రేటు పెరుగ

Read More

ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్ : దేశంలో ఒక్కరోజే 2,391 కరోనా కేసులు

37,257కి చేరిన కరోనా బాధితులు మహారాష్ట్రలోనూ తొలిసారి ఒక్కరోజులో వెయ్యి మందికి పాజిటివ్​ పది వేలు దాటిన కోలుకున్నోళ్ల సంఖ్య.. 1,223 మంది మృతి న్యూఢి

Read More

లాక్‌డౌన్ తో భారత్‌లో భారీ నష్టం: అమెజాన్

  కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ… ఇండియాలోనే తాము ఎక్కువగా నష్టపోయామని ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ

Read More

ఒక్క రోజులో 1755 క‌రోనా కేసులు.. 77 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 35,365కి చేరింది. అందులో 1152 మంది మ‌ర‌ణించ‌గా.. 9065 మంది పేషెంట్లు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 25,148

Read More

ఐదుగురు ఐటీబీపీ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్.. 60 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు..

భార‌త్ ను కంటికి రెప్ప‌లా కాచుకుని ఉండే జ‌వాన్లు సైతం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సైనికుల‌కు ఈ వైర‌స్ సోకింది

Read More

దేశంలో సగానికి పైగా కరోనా కేసులు ఈ 7 సిటీల్లోనే..

ఢిల్లీ, అహ్మదాబాద్​దీ అదే పరిస్థితి ఇండోర్​, పుణె, చెన్నై, హైదరాబాద్​లోనూ తీవ్రం ఈ సిటీల్లోనే 17,235 కేసులు.. 642 మరణాలు 307 జిల్లాల్లో జీరో కేసులు..

Read More

కోవిడ్ – 19 : 25శాతానికి పైగా రికవరీ అయ్యారు

భారత్ లో కరోనా వైరస్ సోకి రికవరీ అయిన వారి సంఖ్య 25శాతానికి పెరిగిందని తెలిపింది కేంద్రం. గత 14రోజుల నుంచి వృద్ధి రేటు నమోదైందని గురువారం కేంద్ర ఆరోగ్

Read More

దేశంలో స‌గానికి పైగా క‌రోనా కేసులు 3 రాష్ట్రాల్లోనే.. మ‌ర‌ణాల్లో 63 %

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ త‌గ్గ‌డం లేదు. రెండు మూడ్రోజులుగా వ‌రుస‌గా 1800 పైచిలుకు కొత్త కేసులు వ‌స్తూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లోనూ 1823 క‌రోన

Read More

యూఏఈ లో ఉన్న ఇండియన్స్ తీసుకొచ్చేందుకు చర్యలు

న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం…ఇక విదేశాల్లోని మన వా

Read More

కరోనా కట్టడికి 3 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా

గతంలో 2.9 మిలియన్ డాలర్ల సాయం మొత్తంగా 5.9 మిలియన్ డాలర్ల సాయం రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని తెలిపేందుకేనన్న యూఎస్ రాయబార కార్యాలయం భారత్ లో కరోనావ

Read More

దేశంలో ఒక్క రోజులో 1,813 కేసులు.. 71 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,813 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన

Read More