న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం…ఇక విదేశాల్లోని మన వారిని తీసుకురావటం పై దృష్టి పెట్టింది. యూఏఈ లో ఉన్న ఇండియన్స్ లో దేశానికి తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి రాయబార కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మన దేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారు ముందుగా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వీరిని ఇండియాకు తీసుకురానున్నారు. ఉపాధి కోసం మన దేశం నుంచి యూఏఈకి వెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ తో వారికి పనులు లేక తినటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి ఇండియాకు వెళ్తామంటూ చాలా మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి యూఏఈ లో ఉన్న వారిని మాత్రమే తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించారు.
యూఏఈ లో ఉన్న ఇండియన్స్ తీసుకొచ్చేందుకు చర్యలు
- విదేశం
- April 30, 2020
లేటెస్ట్
- పాకిస్తాన్కు గాజులు పంపిస్తా : ప్రధాని మోదీ
- ఇండియా కూటమిదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి
- ఓటర్లపై తేనెటీగల దాడి
- 3 బెర్తులు.. 6 జట్లు..ప్లేఆఫ్స్ కోసం పోటాపోటీ
- మెదక్లో 73.63% పోలింగ్..జహీరాబాద్లో 5 గంటల వరకు 71.91 శాతం
- పోలింగ్ ప్రశాంతం..ఓటేసేందుకు క్యూ కట్టిన పల్లెలు
- ఎన్నికల కొట్లాటలు
- ఓటేసి హైదరాబాద్కు తిరుగుప్రయాణం.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం
- ఓటరు నిన్న... ఓటరు నేడు
- ఫోర్త్ ఫేజ్లో 64%..9 రాష్ట్రాలు, ఒక యూటీలోని 96 సీట్లకు పోలింగ్ పూర్తి
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?