India
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
నాటింగ్: వరల్డ్ కప్ -2019ని వరుణుడు వదలడంలేదు. సరిగ్గా టాస్ సమయానికి వర్షం రావడంతో అయోమయం అవుతున్నారు అభిమానులు. ఎంతో ఆసక్తిగా చూడాలనుకునే వరల్డ్ కప్
Read Moreఇండియా అందరిదీ!.. 75 శాతం యూజర్ల మనోగతం
ఇండియా.. సకల మతాలకు నెలవు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే నినాదం మన దేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలుపుతుంది. ఈ దేశం ఎవరిది? అన్న ప్రశ్న వేస్తే చెప్పే జవాబేంట
Read Moreమూడో విక్టరీపై ఇండియా గురి
కివీస్నూ కొట్టేస్తారా? జోరుమీదున్న ఇరుజట్లు విజయ్ శంకర్ అరంగేట్రం! మ్యాచ్కు వాన ముప్పు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో మొన్న స
Read Moreఇండియా-పాక్ మ్యాచ్ : యాడ్స్ ట్రోలింగ్ మామూలుగా లేదు
ఇండియాలో క్రికెట్ అనేది ఓ ఎమోషన్. దాంతో.. ఆడుకోవడానికి ఎవరు ట్రై చేసినా చీరి చింతకు కడుతున్నారు మన అభిమానులు. ఇండియన్స్ ను కించపరిచేలా పాకిస్థాన్ యాడ్
Read Moreవరల్డ్ కప్ లో భారత్ కు షాక్ : ధావన్ కు 3 వారాలు విశ్రాంతి
లండన్: వరల్డ్ కప్ లో జోరుమీదున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. ఓపెనర్ శిఖర్ ధావన్ 3వారాలపాటు టీమ్ కు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధావ
Read Moreఫ్లిప్కార్ట్ అవుతోంది.. పక్కా లోకల్
అగ్రరాజ్యం అమెరికా కంపెనీ వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ దిగుమతులను వేగంగా తగ్గించుకుంటోంది. అత్యధిక వస్తువులను ఇండియాలోనే తయారు చేయ
Read Moreమోడీ ఫ్లైట్ వెళ్లేందుకు పాక్ అనుమతి అడిగిన ఇండియా
న్యూఢిల్లీ: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కిర్గిస్థాన్కు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోడ
Read Moreటీమిండియా భారీ స్కోరు : ఆస్ట్రేలియా టార్గెట్ 353
లండన్- కెన్నింగ్టన్ ఓవల్ : వరల్డ్ కప్ లో ఆడిన రెండో మ్యాచ్ లో కోహ్లీ గ్యాంగ్ తమ బ్యాటింగ్ సత్తా ఏంటో చాటింది. బ్యాట్స్ మెన్ అందరూ బాగా ఆడటంతో.. ఆస్ట్ర
Read Moreటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
లండన్ : వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా – ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలకమైన లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికాత
Read Moreటెర్రర్ గ్రూపుల పనిపట్టండి..పాక్కు అమెరికా సలహా
వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్రమోడీ తిరిగి ఎన్నికైన తర్వాత రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంపై అమెరికా స్ప
Read Moreవిమాన ప్రయాణానికి మరో రూ.20 ఎక్స్ట్రా
న్యూఢిల్లీ : విమాన ప్రయాణం జూలై ఒకటో తేదీ నుంచి భారం కాబోతుంది. ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేసే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజును రూ.130 నుంచి రూ.150 కు ప
Read Moreఫోన్ టీవీదే భవిష్యత్తు.!
మనదేశంలో ఫోన్ టీవీతోపాటు సాధారణ టీవీకీ మంచి భవిష్యత్ ఉందని ప్రైస్ వాటర్హౌజ్ కూపర్స్ స్టడీ వెల్లడించింది. ఇండియాలో ఫోన్ టీవీ మార్కెట్ 2
Read Moreఅన్నిదేశాలకూ టెర్రరిజంతో డేంజర్ : మోడీ
మాలే(మాల్దీవులు): టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశాలతో మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. పరోక్షంగా పాకిస్థాన్ను ఉద్ద
Read More













