అమెరికా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్ పెంచిన సుంకాన్ని రద్దు చేయాలని కోరారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ కు ఉన్న వాణిజ్య ప్రాధాన్య హోదాను కొద్దిరోజుల క్రితం అమెరికా రద్దు చేసింది. దీంతో.. అమెరికా నుంచి వస్తున్న 25 వస్తువులపై భారత్ టాక్స్ పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో స్పందించారు. ఇప్పటికే భారత్ ఎక్కువ టారిఫ్ వసూలు చేస్తోందన్న ట్రంప్.. రీసెంట్ గా మరింత పెంచిందన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని.. వెంటనే రద్దు చేయాలని కోరారు. అలాగే.. జీ20 సమ్మిట్ లో మోడీని కలిసి ఈ విషయం చర్చిస్తానని చెప్పారు ట్రంప్.
ఇండియాకు ట్రంప్ రిక్వెస్ట్ : మా వస్తువులపై పెంచిన టాక్స్ ను క్యాన్సిల్ చేయాలి
- విదేశం
- June 27, 2019
లేటెస్ట్
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- మాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు