Karimnagar
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: వివేక్ వెంకటస్వామి
అవినీతి అక్రమాలతో తెలంగాణ సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు బీజేజీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్
Read Moreఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు వసూలు
కరీంనగర్ క్రైం, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేసి తప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేసి ఇచ్చి మో
Read Moreఐదేండ్ల కింద తప్పిపోయిన బాలిక కోసం రెండు కుటుంబాల పోటీ
కరీంనగర్, వెలుగు : ఐదేండ్ల కింద తప్పిపోయి.. కరీంనగర్ బాలసదన్ లో ఆశ్రయం పొందుతున్న ఓ పాప కోసం రెండు కుటుంబాలు పోటీపడడం ఆఫీసర్లకు తలనొప్పి తెచ్చిపెట్టిం
Read Moreక్షుద్రపూజలు కలకలం.. నగ్నంగా నిలబడి, బూడిద రాసుకుని పూజలు చేస్తూ
జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. నగ్నంగా ఓ యువకుడు స్మశాన వాటికలో తిరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్మశాన వాటికలో
Read Moreఫలించిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఉద్యమం
ఫలించిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఉద్యమం రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెర మంగపేటలో 86.09 ఎకరాల భూమి, 8 ఇండ్లకు &n
Read Moreక్లాస్ రూంలో జోల పాడిన లెక్చరర్..వీడియో వైరల్
బుజ్జాయికి లాలి పాడాడు ఓ లెక్చరర్.. లాలి ముద్దుల బాల.. అంటూ తన స్టుడెంట్ పాపకు జోల పాడి నిద్రపుచ్చిండు. మొదట్లో ఏడ్చిన పాప...లెక్చరర్ పాట నచ్చి హాయిగా
Read Moreభార్యను తల్చుకుంటూ భర్త ఆత్మహత్య
కొడుకు లేడని ఆగిన తల్లి గుండె కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో విషాదం 24 గంటల వ్యవధిలో రెండు మరణాలు కరీంనగర్(తిమ్మాపూర్)
Read Moreనాలుగేండ్లవుతున్నా పూర్తికాని మోడల్ మార్కెట్
అంచనా వ్యయం పెరుగుతున్నా పనులు మాత్రం అయితలే రోడ్ల పైనే వెజ్, నాన్ వెజ్ అమ్మకాలు పట్టించుకోని అధికారులు జనగామ, వెలుగు
Read Moreబస్తా ఉల్లి ధర రూ50.. ఎగబడ్డ జనం.. గిట్టుబాటు ధరలేక రైతు విలవిల
ఉల్లి రైతుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ లో గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కిలో ఉల్లి ధర 100 రూప
Read Moreదొంగలు హల్ చల్.. క్షణాల్లో భక్తుల సొమ్ము గోవింద.. గోవిందా
ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దొంగల హల్ చల్ చేశారు. భక్తుల సొమ్ములను క్షణాల్లో మాయం చేస్తున్నారు. సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకున
Read Moreఅద్దె ఇంట్లోకి డెడ్బాడీని రానివ్వలె..
అనారోగ్యంతో మహిళా డాక్టర్ చనిపోతే కనికరం చూపని ఇంటి ఓనర్ కర్మకాండలకు ఇంటిని ఇచ్చి మానవత్వం చాటిన లాయర్ నందిపేట,వెలుగు: అద్దె ఇంట్లో ఉంటూ
Read Moreకరీంనగర్లో వేంకటేశ్వరస్వామి ఆలయం..31న భూమి పూజ
కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి ఆలయం ఈ నెల 31న భూమిపూజ: టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి హైదరాబాద్ /
Read Moreవైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. బంధువుల ఆందోళన..
మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మే 13న పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కరీంన
Read More












