Karimnagar
కిడ్నీలో 154 రాళ్లు.. పగలగొట్టి.. విడగొట్టి బయటకు తీశారు
ఒక వ్యక్తి మూత్రపిండం నుంచి 154 రాళ్లు వెలికితీసిన షాకింగ్ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. డాక్టర్ రాఘవేంద్ర చెప్పిన వివరాలు ప్రకారం రామగుండ
Read Moreపట్టపగలే బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ
పట్టపగలే బాలుడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన ఓ మహిళా అడ్డంగా బుక్కయింది. రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి బ్యాగులో పెట్టుకుంది. ఆ తర్వాత ఆటోలో బ్యాగ
Read Moreకరీంనగర్ జిల్లాలో పంట నష్టం 50 వేల ఎకరాలపైనే
చేతికొచ్చిన పంట నీటిపాలు కరీంనగర్ జిల్లాలో పంట నష్టం 50 వేల ఎకరాలపైనే పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాల్
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం పనుల కోసం వచ్చిన జేసీబీలను అడ్డుకున్న గ్రామస్తులు జగిత్యా
Read Moreపంట నష్ట పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు యాసంగి పంటలను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే టైంలో చెడగొట్టు వానలు
Read Moreరాబోయే ఐదు రోజులు.. హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వర్షాలు
రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్ సికింద్
Read Moreమరో నాలుగు రోజులు వర్షాలు
హైదరాబాద్, వెలుగు: మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో వడగండ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింద
Read Moreఎమ్మెల్యేను చేస్తే.. హుజురాబాద్ ను సిద్దిపేటలా చేస్తా : పాడి కౌశిక్
కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో తాను
Read Moreఒకే రోజు నాలుగు పరీక్షలు.. బండి సంజయ్ కు వినతి పత్రం
కరీంనగర్ లో బండి సంజయ్ ను నిరుద్యోగులు కలిశారు. ఏప్రిల్ 30న ఒకే రోజు నాలుగు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని.. వేరు వేరు తేదీల్లో ఈ పరీక్షలను జర
Read Moreకరీంనగర్ జిల్లాను వర్షం మళ్లీ ముంచెత్తింది
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాను వర్షం మళ్లీ ముంచెత్తింది. సోమవారం సాయంత్రం కరీంనగర్ సిటీతో పాటు చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్
Read Moreకేటీఆర్, కవిత సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు మేలే : బండి సంజయ్
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు సాయం అందేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోన
Read Moreవడగళ్ల వాన బీభత్సం.. పంటలను పరిశీలించిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఏప్రిల్ 24వ తేదీ సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఆదివారం కురిసిన వడగళ్ల వానకు
Read Moreవడ్లు రాలినయ్.. గడ్డి మిగిలింది
వడగండ్ల వానలు రైతును నిండా మంచుతున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు అన్నదాత అతలాకుతలమయ్యాడు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో
Read More












