Karimnagar
కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో 24 వేళ్లతో శిశువు జననం
జగిత్యాల జిల్లా కోరుట్లలో అరుదైన ఘటన జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాబు 24 వేళ్లతో జన్మించిండు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఎరగట్లకు చ
Read Moreమంత్రి గంగులకు.. రైతు మల్లేశం సూసైడ్ నోట్
కొత్తపల్లి, వెలుగు : భూసమస్యతో నాలుగు రోజుల కింద కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్అనుబంధ గ్రామం ఐలోనిపల్లికి చెందిన రైతు ఎనుగుల మల్లేశం (55)
Read Moreఅప్పుల ఊబిలో సింగరేణి.. జీతాల కోసమూ తండ్లాడుతున్న సంస్థ
అప్పుల ఊబిలో సింగరేణి బకాయిలు ఇప్పించని సర్కారు.. జీతాల కోసమూ తండ్లాడుతున్న సంస్థ రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్..
Read Moreహత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం... యువకుడి దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ ప్రేమ వ్యవహారం చివరికి హత్యకు దారి తీసింది. యువతి బందువుల ఆవేశం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్
Read Moreగొర్రెల పంపిణీ ఎప్పుడో.. ఐదేండ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు గొల్ల కుర్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం
Read Moreకమీషన్ ఏజెంట్ల చేతిలో.. జగిత్యాల మ్యాంగో మార్కెట్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మ్యాంగో మార్కెట్ ఉత్తర తెలంగాణ లోనే అతి పెద్దది. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడి కాయలను ఢిల్లీ, నాగ్ పూర్, జమ్మూ కశ్మీర్,
Read Moreవీఆర్ఏలకు పే స్కేల్ జీవో ఇయ్యలే..
ఆందోళనలో 22 వేల మంది ఉద్యోగులు కరీంనగర్, వెలుగు : వీఆర్ఏల చిరకాల వాంఛ నెరవేరడం లేదు. వారికి పేస్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటి
Read Moreరంగు మారిన నీళ్లు ఎట్ల తాగాలే.. సింగరేణి కార్మిక కాలనీలకు బురద నీళ్ల సప్లై
గోదావరిఖని/ కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ తన పరిధిలోని కార్మిక కాలనీ క్వార్టర్లకు బురద నీళ్లు సప్లై
Read Moreచి'వరి' రైతుల అరిగోస
చి'వరి' రైతుల అరిగోస ఎండుతున్న పంట పొలాలు ఆలస్యంగా నాట్లు వేసిన రైతుల్లో ఆందోళన పొట్ట దశలోనే పంట ఆగమయ్యే పరిస్థితి
Read Moreకరీంనగర్లో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సచివాలయం ముందు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత పది రోజుల నుంచి మంచినీళ్ల రావడం లేదని ఆందోళన ద
Read Moreబలగం షోలలో పొలిటికల్ టీజర్స్
బలగం షోలలో పొలిటికల్ టీజర్స్ సినిమా షోకు ముందు లీడర్ల సెల్ఫ్ ప్రమోషన్ ఎల్ఈడీ బిగ్ స్క్రీన్లకు పెరిగిన డిమాండ్ ఒక షోకు రూ.10 వేల నుంచి రూ.20 వ
Read Moreఆరేళ్లయినా మండలాఫీసులు కిరాయి ఇండ్లలోనే.. సౌలతులు లేక సఫర్ అవుతున్న జనాలు
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా వాటికి సొంత ఆఫీసు భవనాలు ఇప్పటికీ లేవు. కొన్నింటికి శంకుస్థాపనలు చేసి వదిలేశా
Read Moreగుంజపడుగుకు ఫ్లోరైడ్ పీడ
జగిత్యాల, వెలుగు: ‘ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇస్తున్నం.. ఫ్లోరైడ్రక్కసిని రాష్ట్రం నుంచి తరిమికొట్టినం..’ అని సర్కార్ చెబుతున్నా పలు
Read More












