Karimnagar

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జమ్మికుంట, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బావిలాల గ్రామానికి చెందిన సూదుల సంపత్(57) అనే రైతు తనకున్న

Read More

​ మాతా శిశు కేంద్రంలోపురిట్లోనే శిశువు మృతి

కరీంనగర్​ మాతా శిశు కేంద్రంలోపురిట్లోనే శిశువు మృతి తల, వీపుపై  గాయలు గుర్తులు విరిగిన చేయి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపణ

Read More

ధాన్యం విషయంలో ఆందోళన వద్దు : మంత్రి గంగుల

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. వందేళ్లలో ఇంతటి పంట నష్టం ఎప్పడూ జరగలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. మే 2వ తేదీ మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్

Read More

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. గర్బిణీకి డెలివరీ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసికందు చేతి

Read More

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వడ్లు

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వడ్లు చేతికొచ్చిన పంట నీళ్లపాలవుతుంటే బోరుమంటున్న రైతులు కరీంనగర్​, జగిత్యాల, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యా

Read More

చెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు

విడవని వానలు.. ఒడవని బాధలు..  చెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు  నీళ్లలోనే ధాన్యం కుప్పలు.. వరదలో కొట్టుకపోతున్న వడ్లు.. తేమ వల్ల ఐ

Read More

ప్రజావాణిలో రైతు వినూత్న నిరసన

ధరణి లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అ

Read More

క్షుద్ర పూజల కలకలం.. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి

జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని కరీంనగర్ రోడ్డు వైపు లేబర్ అడ్డా వద్ద గల మహాలక్ష్మి మెస్ ద్వారం షట్టర్ ముందు గుర్తుతెలి

Read More

స్తంభంపల్లిలో ఉద్రిక్తత .. బోనాలను అడ్డుకున్న పోలీసులు

వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక సెగలు మిన్నంటాయి. తమకు పరిశ్రమ వద్దంటూ ఆదివారం గ్రామస్తులు

Read More

చావనైనా చస్తం.. భూములు ఇయ్యం 

మెట్​పల్లి, వెలుగు ఏడాదికి రెండు, మూడు  పంటలు పండే సారవంతమైన భూములు నేషనల్ హైవే 63 లో  బైపాస్ రోడ్డుకు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్న

Read More

టీఎన్జీవో కొత్త కార్యవర్గం ఎన్నిక.. అన్ని పదవులు కూడా ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు : టీఎన్జీవో కేంద్ర సంఘానికి  కొత్త కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్  (సంగారెడ్డి), జనరల్  సెక్రటర

Read More

తాటిచెట్టుపై పిడుగుపాటు

కరీంనగర్ జిల్లాలో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్ శివారులో వర్షం కురుస్తున్న సమయంలో తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా తాటి

Read More

ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో కిలోమీటర్ మేర బారులు తీరిన ట్రాక్టర్లు కాంటాల కోసం పది రోజులుగా రైతుల ఎదురుచూపులు

Read More