Karimnagar
మరోసారి ఫ్లెక్సీ వార్..రూ.6.5 కోట్లతో జంక్షన్స్ డెవలప్ చేస్తం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ ను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గ
Read Moreసీసీఎస్కు ముగ్గురు డైరెక్టర్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) కి ముగ్గురు డైరెక్టర్లను సహకార శాఖ నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్, కరీంనగర్ &
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు
అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు రోజుకో చోట నిరసన సెగ తగుల్తోంది. సమస్యలు పరిష్కారించాలంటూ ఓ చోట, ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మరో చోట ఇలా అ
Read Moreఅకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
అకాల వర్షాలతో తెలంగాణ రైతులు నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఈ క్రమంలో
Read Moreఎంసెట్ అభ్యర్థులకు సెంటర్ల తిప్పలు
జిల్లాల ‘ఎంసెట్’ సెంటర్లన్నీ బ్లాక్.. హైదరాబాదే దిక్కు మార్చి నెలాఖరు నాటికే జిల్లాల్లోని సెంటర్లకు సరిపడా ఎంసెట్ అప్లికే
Read Moreసిరిసిల్ల మెడికల్ కాలేజీకి వంద సీట్లకు అనుమతి
వంద సీట్లకు అనుమతి ఇచ్చిన ఎన్ఎంసీ పెండింగ్&zwnj
Read Moreసీఐ వేధింపులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
కరీంనగర్ : చొప్పదండికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన చావుకు సెంట్రల్ ఇంటలిజెన్స్ (ఐబీ) సీఐ గోపికృష్ణ కారణం అంటూ సూ
Read Moreవడ్ల కొనుగోలుకు 1,277 సెంటర్లు
వడ్ల కొనుగోలుకు 1,277 సెంటర్లు ఇప్పటికే 1.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ: మంత్రి గంగుల నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అధిక
Read Moreజగిత్యాల బల్దియాలో.. ఫేక్ ప్రాపర్టీ అసెస్మెంట్ కాపీల దందా
2023 జనవరిలో జగిత్యాలకు చెందిన ఇక్రముద్దీన్ కొత్త ఇంటి పర్మిషన్ కోసం కావాల్సిన ఓల్డ్ అసెస్మెంట్ కాపీ నకలు కోసం బల్దియా లో అప్లై చేసి తీసుకున్నాడు. తర్
Read Moreమానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం .. రౌడీ షీటర్ పై గ్యాంగ్ వార్
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. ఓ క్రిమినల్ పై దాడి చేసేందుకు మరో క్రిమినల్ మూఠా రంగంలోకి దిగింది.  
Read Moreహైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూముల అర్రాస్
రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలకు పైనే ఇండ్ల స్థలాల పంపిణీని పూర్తిగా పక్కనపెట్టేసిన ప్రభుత్వం జాగాలు ఇవ్వాలని పోరాటానికి దిగుత
Read Moreసింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయింది : కిషన్ రెడ్డి
సింగరేణిలో కేసీఆర్ కుటుంబ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి అధికారులు ఇవాళ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేల
Read Moreరెండేండ్ల సమస్య..ఐదు రోజుల్లో తీరింది
కరీంనగర్, వెలుగు: ధరణి పోర్టల్లో, పట్టాదారు పాస్ బుక్ లో నమోదైన తప్పును సరి చేయాలని ఓ రైతు రెండేండ్లుగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ప
Read More












