
karnataka
కర్ణాటక టు పాలమూరు.. అక్రమ వ్యాపారులకు అడ్డదారులుగా చెక్పోస్టులు
మహబూబ్నగర్, వెలుగు : బార్డర్లలోని చెక్ పోస్టులు అక్రమ దందాలకు అడ్డదారులుగా మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు పక్కనే కర్ణాటక, ఏపీరాష్ట్రాలు ఉండడ
Read Moreఎన్నికల తర్వాతే.. కర్నాటకలో అసలు రాజకీయం : మల్లంపల్లి ధూర్జటి
ఎన్నికల తర్వాతే.. కర్నాటకలో అసలు రాజకీయం కర్నాటకలో మొత్తం ఐదు కోట్ల 21 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 2 కోట్ల 62 లక్షల మంది, మహిళా ఓటర్లు
Read Moreకర్ణాటక కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ కుమార్తె
కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాకిస్తూ మాజీ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కుమార్తె రాజనందిని ఏప్రిల్ 12 బుధవారం రోజున బీజేపీలో చేరారు. కర్ణాట
Read Moreకర్ణాటకలో దుమ్మురేపుతోన్న ‘మోడీ’ నాటు నాటు సాంగ్
కర్నాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్
Read Moreకర్నాటక అమ్మాయిలకు జేడీఎస్ ఎన్నికల హామీ
బెంగళూరు: కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షల నజరానా అందజేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ
Read Moreఅమూల్ వర్సెస్ నందిని.. అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది
అమూల్ వర్సెస్ నందిని అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేతలు నందిని మిల్క్ పార్లర్
Read Moreకేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన
Read Moreకర్నాటకలో అమూల్ దుమారం
కర్నాటకలో అమూల్ దుమారం బెంగళూరులోకి ఎంటరవుతున్నట్లు కంపెనీ ట్వీట్.. ప్రతిపక్షాల మండిపాటు నందిని బ్రాండ్ ను దెబ్బతీసేందుకు కుట్ర అన్న సిద్ధరామ
Read Moreదేశంలో పులుల సంఖ్యను వెల్లడించిన ప్రధాని మోడీ
దేశంలో ఎన్ని పులుల సంఖ్యను ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పా
Read Moreబండిపోర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మోడీ
కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్ను ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 09 ఆదివారం రోజు ఉదయం సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తెన
Read MoreHD Kumaraswamy : మరో బాంబ్ పెల్చిన కుమారస్వామి
జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి మరో బాంబ్ పెల్చారు. ఇప్పటికే పొత్తులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తమకు ఫోన్ చేశారన్న ఆయన.. ఇప్పుడు రా
Read Moreకర్నాటకలో 60 స్థానాల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు
ఆ పార్టీ మళ్లీ ఘోరంగా ఓడిపోతుంది: సీఎం బొమ్మై శివమొగ్గ : కర్నాటకలో దాదాపు 60 స్థానాల్లో కాంగ్రెస్&z
Read Moreషా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు
పద్మశ్రీ అవార్డు అందుకున్న షా రషీద్ అహ్మద్ క్వాద్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ అవార్డును పొందడానికి 10 సంవత్సరాలు ప్రయత్నించానని కాంగ్రెస్ హయాంలో
Read More