
karnataka
కుమారుడితో కలిసి మోడీని కలిసిన ఎంపీ సుమలత
మాండ్య ఎంపీ సుమలత, ఆమె కుమారుడు అభిషేక్ అంబరీష్ కలసి ఏప్రిల్ 5 బుధవారం రోజున ప్రధాని మోడీని కలిశారు. త్వరలో అభిషేక్ వివాహం జరగనున్న నేపథ్య
Read Moreవృద్ధురాలి సాహసం..రైలుకు తప్పిన ప్రమాదం
ఓ వృద్ధురాలి సమయస్ఫూర్తితో మంగళూరు నుంచి ముంబైకు వెళ్తున్న మత్స్యగంధ రైలుకు ముప్పుతప్పింది. మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్
Read Moreరాజకీయాల్లోకి కన్నడ స్టార్ హీరో
కన్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కర్నాటకలో రాజకీయాల మార్పు కోసం బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ (ఏప్రిల్ 5
Read More2 BHK ఫ్లాట్ అద్దె రూ. 50 వేలు.. బెంగళూరులో అంత డిమాండ్ ఏంటీ
భారత్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ ఎంత ఉంటుంది..? మహా అయితే.. 10 లేదా25 వేలు, 30 వేల వరకూ ఉంటుందని చెబుతారు. కానీ... బెంగళూరులో మాత్రం డబుల్ బెడ్రూమ్
Read Moreజేడీఎస్కు తలనొప్పిగా మారిన హసన్ సీటు
కర్ణాటక ఎన్నికల వేళ జేడీఎస్ కు హసన్ సీటు తలనొప్పిగా మారింది. హసన్ టికెట్ విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు హెచ్డి కుమారస్వామి, హెచ్&zw
Read MoreKarnataka Elections : కేరళతో అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద నిఘా
కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ (DK) జిల్లా యంత్రాంగం కేర
Read MoreKarnataka : ఇదేం ఘోరం : ఆస్పత్రిలో పుట్టిన బిడ్డను కరిచి చంపిన కుక్క
కర్ణాటకలో దారుణం జరిగింది. శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను నోటకరచుకొని ఈడ్చుకెళ్లింది.
Read Moreరీయూజబుల్ లాంచ్ వెహికల్ క్షేమంగా దిగింది!
చిత్రదుర్గ (కర్నాటక) : ఇస్రో మరో విజయం సాధించింది. ఆదివారం ఉదయం కర్నాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్రేంజ్(ఏటీఆర్)లో నిర్వహించిన రీయూ
Read Moreతెలంగాణపై మోడీ ఫోకస్
6న బీజేపీ బూత్ కమిటీలతో ఇంటరాక్షన్ 8న సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ,నేషనల్ హైవేల పనులకు
Read Moreజేడీఎస్కు షాక్.. బీజేపీలోకి సీనియర్ ఎమ్మెల్యే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు జేడీఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎ.టి. రామస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజ
Read More23 ఏళ్లకే బళ్లారి మేయర్ గా త్రివేణి ఎన్నిక.. గతంలో తల్లి.. ఇప్పుడు కూతురు
కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర మేయర్గా 23 ఏళ్ల డి.త్రివేణి సూరి బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగో వార్డు కార్పొరేటర్గా ఉన్న ఆమె మేయర్ పీ
Read More23 ఏళ్లకే మేయర్.. రికార్డు సృష్టించిన త్రివేణి
కర్ణాటకలో 23 ఏళ్ల త్రివేణి అనే యవతి బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్గా ఎన్నికైంది. దీంతో ఆ రాష్ట్రంలోని అత్యంత పిన
Read Moreకర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒ
Read More