KCR
పెద్దపల్లిలో 12 రౌండ్ కౌంటింగ్ ..గడ్డం వంశీకృష్ణ 84 వేల 164 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 12 వ రౌండ్ పూర్తయ్యేసరికి 84 వేల164 ఓట్లత
Read Moreమెదక్ లో త్రిముఖ పోటీ.. రౌండ్ రౌండ్కు మారుతున్న ఆధిక్యం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది
Read Moreపెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ 48 వేల 18 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ ను తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 8 వ రౌండ్ ముగిసే సమ
Read MoreLoksabha elections 2024 results:యూపీలో కాంగ్రెస్ లీడింగ్
దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.అధికార, ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ కూటమి
Read Moreనష్టాల్లో స్టాక్ మార్కెట్లపై కౌంటింగ్ ప్రభావం.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న క్రమంలో మంగళవారం (జూన్ 4) భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం 9:53 గంటలకు BSE
Read Moreనల్లగొండలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉ
Read Moreపెద్దపల్లి, నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.పెద్దపల్లి,నల్లగొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గడ్డం వంశీకృష్ణ , నల్లగొండ నుంచి రఘవీర్ రె
Read Moreఖమ్మంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా
ఖమ్మం: ఖమ్మంలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి &nbs
Read Moreవరంగల్లో కడియం కావ్య ముందంజ
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉన్నా రు. బీ
Read Moreఎంపీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోం... ఎర్రబెల్లి దయాకర్ రావు
వాటితోని వచ్చేది లేదు..పోయేది లేదు.. రేవంత్ రెడ్డితో కలిసి జనగామ జిల్లా ఎత్తేసేందుకు కడియం కుట్ర జనగామ, వెలుగు : ‘ఎంపీ ఎన్నికల ఫలితాల
Read Moreసన్న వడ్ల రకాలపై క్లారిటీ ఏదీ?
సర్కార్ ఆదేశాలిచ్చినా స్పందించని వ్యవసాయశాఖ పది రోజులైనా సన్న రకాలు ప్రకటించని అగ్రికల్చర్ ఆఫీసర్లు నార్లు పోసుకునేందుకు రైతుల ఎదురుచూపు
Read Moreమాది నియంత పాలన కాదు..ప్రజాపాలన: పొన్నం ప్రభాకర్
ఉద్యమకారుల ఆకాంక్షలు అమలుచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆనాడు 12 మంది ఎంపీలు పార్లమెంట్ లో పోరాడకపో
Read Moreకేసీఆర్ లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిండు
నీళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిండు: లక్ష్మణ్ చరిత్రను సీఎం రేవంత్రెడ్డి వక్రీకరిస్తున్నడు
Read More












