KCR

ప్రాజెక్టులను కేసీఆరే కేఆర్ఎంబీకి అప్పగించారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణా నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  బీఆర్ఎస్ న

Read More

దళితబంధు రాదేమోనని ఆత్మహత్యాయత్నం

దళితబంధు వస్తుందో..రాదోనని ఇద్దరు లబ్ధిదారులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో  జనవరి 28న ఒకరు..ఇవాళ ఒకరు ఆత్మహత్యా

Read More

కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి నష్టం: బండి సంజయ్

పాలమూరు, వెలుగు: కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్న మూర్ఖుడు కేసీఆర్​అని, ఆయన వల్లే తెలంగాణ నష్టపోయిందని బీ

Read More

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుదాం: కేసీఆర్

కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అనాలోచిత చర్య రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుదాం: కేసీఆర్ హైదరాబాద్, వెలుగు: కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగా

Read More

రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ..రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు

‘టీఎస్​’ ఇకపై ‘టీజీ’.. ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ రూ.500కే సిలిండర్​, 200 యూనిట్ల లోపు  ఫ్రీ కరెంట్​ స్కీమ్​లక

Read More

తెలంగాణను ముంచిందే కేసీఆర్​..ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పిండు: సీఎం రేవంత్

మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్​ ధారాదత్తం చేసిండు మేఘా కృష్ణారెడ్డికి ‘రాయలసీమ’ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు పదవులు,

Read More

ఇరిగేషన్ శాఖను కేసీఆర్ సర్వనాశనం చేసిండు: ఉత్తమ్

తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..   రెండు టీంఎంసీల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని ఆ

Read More

అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ పెడతా.. దమ్ముంటే చర్చకు రావాలి: సీఎం రేవంత్

అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతప్రతం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  48 గంటలు కాదు..బీఆర్ఎస్ నేతలు ఎన్ని రోజులు కోరితే అన్ని ర

Read More

కమీషన్ల కోసమే.. జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందాలు: సీఎం రేవంత్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో రోజుకు 8 టీఎంసీలు ఏపీ తరలించుకుపోయినా కేసీఆర్ కళ్లు మూసుకున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి .  జగన్ ప్రగతి భవన్

Read More

ప్రాజెక్టులు అప్పగించాలని విభజన చట్టంలోనే ఉంది : రేవంత్ రెడ్డి

కృష్ణా, గోదావరి  ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.   2014లో  కేసీఆర్ ఎంపీ

Read More

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులిస్తే హక్కులు కోల్పోతం : కేసీఆర్

హైదరాబాద్, వెలుగు:  కృష్ణా బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్ర హక్కులను కోల్పోతామని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీ

Read More

హాట్ టాపిక్గా దిల్ రాజు, కేసీఆర్ భేటీ

టాలీవుడ్  నిర్మాత దిల్ రాజు మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు.  దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు అశిశ్ రెడ్డి వివాహానికి రావాలని కేసీఆ

Read More

మొత్తం భూమి ఎంత.? ఆక్రమించింది ఎంత.? వక్ఫ్, దేవాదాయ భూములపై ధరణి కమిటీ ఆరా

భూ సమస్యల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ధ‌ర‌ణి పోర్టల్  కమిటీ ఇవాళ సెక్రటేరియట్ లో సమావేశం అయ్యింది.  స‌ర్వే ఆండ్ సెటిల్

Read More