KCR

స్పీకర్ రాజకీయ విమర్శలు చేస్తారా?

బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని బండి సంజయ్ అన్నారు.  ఇవాళ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, బీజేపీ జిల్లా ఇంఛార్జ్ లతో భ

Read More

నేను శాసనసభలో ఉండకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తుండు

ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నోటీసులు ఇస్తే ఇవ్వొచ్చేమో అన్న ఆయన.. తనను శాసనసభలో ఉండకుండా చేసేందు

Read More

ముందు ప్రగతి భవన్ లో సోదాలు చేయాలి

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​కు కర్త, కర్మ, క్రియ కేసీఆరేనని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణం​లో ఆధారాలు దొరకాల

Read More

మమ్మల్ని బీఏసీ సమావేశానికి పిలవలేదు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు  బీ

Read More

నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు రాజకీయాల మీదున్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ పై లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వర్ధన్నపేట గిరిజన

Read More

ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్

హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆ

Read More

జిల్లాకో బోధన్ హాస్పిటల్ ఎప్పుడు?

ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణలో మొన్నామధ్య ఎంజీఎంలో ఐసీయూలో ఉన్న ఓ పెషెంట్ ​వేళ్లను ఎలుకలు కొరికినయ్. ఆ మర్నాడు అతను చనిపోయాడు. నిన్నకు నిన్న

Read More

పోతన గ్రామాన్ని టూరిస్ట్ హబ్ గా అభివృద్ది చేస్తున్నాం

జనగామ జిల్లా: బమ్మెర పోతన జీవితం భావి తరాలకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన

Read More

రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోంది

మహబూబాబాద్: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ

Read More

కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్కు రోజులు చాలా దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్లో నిరాశ పతాక స్థాయికి చేరుకుందని..అందు

Read More

కేసీఆర్ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలె

హైదరాబాద్: పరిపాలన చేతగాకపోతే దిగిపోవాలని సీఎం కేసీఆర్ ను టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్ వికటించి మృతి చెంద

Read More

కేరళలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ

కేరళలోని తిరువనంతపురంలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు దక్షి

Read More