KCR

కాంగ్రెస్ ఒక వర్గం ఓట్లతో గెలుస్తోంది : బండి సంజయ్

కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు.  కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతలా రెచ్చిపోతున

Read More

జేడీఎస్ను ఓడించి కేసీఆర్ను తిరస్కరించారు: రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. భారత్ జోడో

Read More

బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగానే ఓడిపోయాం: కిషన్ రెడ్డి

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగానే ఓడిపోయామని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  కర్ణాటకలో బీజేపీ ఒక తప్పు చేస్తే.. తెలంగ

Read More

పుత్రోత్సాహంలో ట్రబుల్​ షుటర్​.. ఇంజినీరింగ్​ పట్టా అందుకున్న అర్చిష్మాన్​

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు.  ఆయన కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడ

Read More

ఎన్నికల ఎజెండాగా నిరుద్యోగం!

  తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది. తెలంగాణలో యువత డిగ్రీ, పీజీ, పీహెచ్​డీలు చేసి ఉద్యోగాలు లేక విలవిల

Read More

నెలాఖరులో మళ్లీ మహారాష్ట్రకు కేసీఆర్.. నాందేడ్​లో ఆఫీస్ ఓపెన్ ​చేయనున్న పార్టీ చీఫ్​ 

నెలాఖరులో మళ్లీ మహారాష్ట్రకు కేసీఆర్ నాందేడ్​లో ఆఫీస్ ఓపెన్ ​చేయనున్న పార్టీ చీఫ్​  హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​చీఫ్, సీఎం కేసీఆర్

Read More

లక్కీ డ్రా తీసిన చోటా డబుల్​ ఇండ్లు ఇస్తలే..

లక్కీ డ్రా తీసిన చోటా డబుల్​ ఇండ్లు ఇస్తలే.. రాష్ట్రంలో లక్షకుపైగా ఇండ్లు రెడీగా ఉన్నా పంచట్లే సీఎం ఇలాకా గజ్వేల్​లోనూ ఇదే పరిస్థితి 50 రోజుల

Read More

ఎంఐఎం ఒత్తిడితోనే జగిత్యాల ఎస్సై సస్పెండ్ .?: బండి సంజయ్

జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు.  ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐ

Read More

సలహాలే తీసుకోనోళ్లకు సలహాదార్లు ఎందుకు?: షర్మిల

హైదరాబాద్: చెవిటోని ముందు శంఖం ఊదినట్లు సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకని వైఎస్సార్  టీపీ చీఫ్ షర్మిల సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తన నియంత

Read More

కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలోనూ గెలుస్తం: రేవంత్

కర్ణాటకలో  కాంగ్రెస్ గెలుపు ఖాయమని,అక్కడ కాంగ్రెస్ వస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ బోయినపల్లి రాజీ

Read More

ధరణి ప్రజల కోసం కాదు.. గులాబీ లీడర్ల కోసం : కిషన్ రెడ్డి

ధరణి పోర్టల్ తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ధరణి పోర్టల్ వచ్చాక కొత్త భూ సమస్యలు వచ్

Read More

వరంగల్ లో జూ.పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ మండల్ రంగాపురంలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రంగు సోనీ ఆత్మహత్యచేసుకుంది.రంగాపురం కార్యాలయంలో పురుగుల మందు తాగ

Read More