KCR
Liquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.
Read Moreకేసీఆర్ కుటుంబానికి ఉసురు తగుల్తది : ఎమ్మెల్యే రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: రైలు యాక్సిడెంట్ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్బహుదూర్శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని, 30 లక్షల మంది నిరుద్యోగులు ర
Read Moreముగిసిన కవిత విచారణ.. ఇంటికొచ్చేశారు
ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీసు నుంచి ఆమె రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోక
Read MoreTSPSC: కేటీఆర్, సబితకు కూడా నోటీసులు ఇయ్యాలె : రేవంత్ రెడ్డి
సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ అధ్య
Read Moreప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం : మంత్రి తలసాని
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. ప్రతిపక్షాల నాయకులకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. TSPSC నుండి పేపర
Read Moreరాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు వివిక్షకు గురవుతున్నారు : వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు వివిక్షకు గురవుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ వస్తే బాగుపడుతామనుకున్న దళితుల
Read Moreపేపర్ లీకేజీలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉంది: ఆర్ఎస్ ప్రవీన్ కుమార్
TSPSC పేపర్ లీకేజీ తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న అంశమని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ అన్నారు. మార్చి 11న జరిగిన స్టేట్ పబ్
Read Moreచేయని తప్పుకు లక్షలాదిమంది నిరుద్యోగులకు శిక్ష
అప్పులు చేసి.. ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని.. ఏడాదికి పైగా ప్రిపేరైన్రు మళ్లీ ప్రిపరేషన్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇష్యూను పొలిటికలైజ్ చేస
Read MoreTSPSC : పేపర్ లీకేజీ వ్యక్తులు చేసిన తప్పు.. వ్యవస్థది కాదు : కేటీఆర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు
Read MoreLiquor scam : మెట్రో పిల్లర్లపై.. కవిత పోస్టర్లు
హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్చి 18వ తేదీ శనివారం ఉదయం
Read Moreజనం చచ్చిపోతున్నా.. తండ్రీకొడుకులు స్పందించరా: బండి సంజయ్
సచ్చినోళ్ళకు సంతాపం.. బతికిఉన్నోళ్లకు పరిహారం అన్నట్లున్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.&nb
Read MoreLiquor Scam : సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ.. పెండింగ్ లో ఉన్న పిటీషన్ ను అ
Read Moreవైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. ఇంటి ముందు బలగాల మోహరింపు
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న షర్మిల.. టీఎస్పీఎస్సీ పేపర
Read More












