KCR

రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోంది

మహబూబాబాద్: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ

Read More

కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్కు రోజులు చాలా దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్లో నిరాశ పతాక స్థాయికి చేరుకుందని..అందు

Read More

కేసీఆర్ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలె

హైదరాబాద్: పరిపాలన చేతగాకపోతే దిగిపోవాలని సీఎం కేసీఆర్ ను టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్ వికటించి మృతి చెంద

Read More

కేరళలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ

కేరళలోని తిరువనంతపురంలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు దక్షి

Read More

రాష్ట్రంలో అర కోటికి చేరిన ఆసరా పెన్షన్లు

దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు ఇస్తున్నం పెన్షన్ దారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే పెన్షన్ లబ్దిదారుల తో కలిసి మంత్రి స

Read More

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

సంగారెడ్డి: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లాలోని సదాశివ పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్ర

Read More

రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం..పట్టించుకోని సర్కార్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా మారుతున్నా ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టడంలేదు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ కార్పోరేషన్ల కింద ల

Read More

మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలె

హైదరాబాద్: తన అల్లుడు హరీశ్ రావును కాపాడుకునేందుకు కేసీఆర్ డాక్టర్లను బలి చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కుటుంబ నియంత్రణ

Read More

నా రాజీనామా తర్వాతే ప్రభుత్వం దిగొచ్చింది

చౌటుప్పల్: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని భావించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కో

Read More

లాలూతో సీఎం కేసీఆర్ భేటీ

పాట్నా: బీహార్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహ

Read More

సిటీలో 30వేలకు పైగా వినాయక మండపాలు

సీఎం కేసీఆర్ త్వరలో పీఎం అవుతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని సిద్ధి వినాయక  టెంపుల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. మం

Read More