KCR
బీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు..
బీసీలకు మోడీ ఏం చేశాడని అడుగుతున్న మంత్రి గంగుల కమలాకర్.. బీసీ మంత్రిగా నీవేం చేశావో చెప్పు అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ప్రశ్నించార
Read Moreగురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదు
రాష్ట్రంలోని గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గురుకులాల్లోని పరిస్థితులపై సమ
Read Moreపక్క పార్టీల నుంచి వస్తున్నారంటే... కాంగ్రెస్ బలపడుతున్నట్లే..
హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి నేతలు చేరుతున్నారంటే... కాంగ్రెస్ బలపడుతోందని అర్థమని కాంగ్రెస్ మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌ
Read Moreకేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యం
న్యూఢిల్లీ: కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీజేపీ లక్ష్యమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే &nbs
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలె
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని వేగ
Read Moreసైదిరెడ్డి ఓ కక్కుర్తి ఎమ్మెల్యే
హుజుర్ నగర్: వరి వద్దన్న సన్నాసి... సీఎం కేసీఆర్ అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా హుజుర్ నగర్ నియోజక
Read Moreప్రజల దృష్టిని మరల్చడానికి మోడీ, కేసీఆర్ ప్రయత్నం
హైదరాబాద్: ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బడక్ పేట ము
Read Moreకేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదు
హైదరాబాద్: కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మోడీ ఉపన్యాసంపై సోమవారం బోయి
Read Moreటీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాకు పాల్పడుతోంది
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతూ...
Read Moreతెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యం
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులే
రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు భిన్నంగా కుటుంబ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ రాష్ట్రంలో అవినీతి పాలనతో, కుటుంబ పాలనత
Read Moreబీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్ల
Read More












