KCR
కేసీఆర్ విమానం కొనేది పారిపోవడానికే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ఖాయమని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చండూరులో మ
Read Moreబండి సంజయ్కి మతి భ్రమించింది: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్గొండ జిల్లా: బండి సంజయ్కి మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి సంజయ్
Read Moreబీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ ఇవ్వాలె: రఘునందన్ రావు
మెదక్: బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్) ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. జిల్లాలోని నర్సాపూర్ ల
Read Moreకేసీఆర్.. డబ్బు సంచులతో బీజేపీని అడ్డుకోలేవు: ఈటల
కేసీఆర్ జిల్లాగా పేరొందిన మెదక్ లో భవిష్యత్తులో టీఆర్ఎస్ గల్లంతవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్ని అడ్డంకులు
Read Moreబీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు
మహబూబాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని పెద్ద వంగరలో నూతనంగా నిర్మి
Read Moreబండి సంజయ్ నల్ల పిల్లుల వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
హైదరాబాద్: తాంత్రికుడి సలహాతో కేసీఆర్ ఫాంహౌజ్ లో నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరక
Read Moreకేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి మోడీకి వణుకు పుట్టిస్తుండు
యాదాద్రి భువనగిరి జిల్లా :- సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీకి వణుకు పుట్టిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్
Read Moreబీఆర్ఎస్తో అయ్యేదేం లేదు: ఖర్గే
హైదరాబాద్, వెలుగు: జాతీయ పార్టీలుగా మారిన ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రం దాటి ప్రభావం చూపించలేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గ
Read Moreరాష్ట్రానికి ఏమీ చేయలేదు..దేశానికి ఏం చేస్తారు ?: నిర్మలా సీతారామన్
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు : నిర్మల తెలంగాణ రాష్ట్రానికే ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశానిక
Read Moreతెలంగాణలో కేసీఆర్, మోడీల మధ్య పీకే ఉండి నడిపిస్తున్నడు: రేవంత్ రెడ్డి
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస
Read Moreమజ్లిస్ను కేసీఆర్ పెంచి పోషిస్తుండు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్: మజ్లిస్ను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అండతోనే మజ్లిస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని మండి
Read More317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ డిమాండ్
హైదరాబాద్: 317 జీవోను ఎత్తివేయాలంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హైదర్ గూడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 317 జీవో కా
Read More












