KCR
తెలంగాణను అడ్డుకునే శక్తులను ఎదుర్కొంటాం: వినయ్ భాస్కర్
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం శుభసూచకమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
Read Moreటీఆర్ఎస్ పేరు మార్చుకునేందుకు సీఈసీ గ్రీన్సిగ్నల్
నిర్దేశిత టైంలో నోటిఫికేషన్ ఇస్తామని కేసీఆర్కు లేఖ నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మధ
Read Moreరాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన
Read Moreటీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. పేరు మార్పునకు ఎన్నికల సంఘం ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును " భారత్ రాష్ట్ర సమితి " (బీఆర్ఎస్ ) గా సవరించి, ఆమోదిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప
Read Moreసమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్
Read Moreతెలంగాణ బాగుపడ్డది..ఇగ దేశం మారాలె : కేసీఆర్
కేంద్రం అంటున్న ‘‘మేకిన్ ఇండియా’’ ఎక్కడుంది?.. జగిత్యాల సభలో కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు
Read Moreకేసీఆర్ టూర్ ఎఫెక్ట్.. కరీనంగర్ - జగిత్యాల్లో ట్రాఫిక్ జామ్
సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్ నేపథ్యంలో కరీంనగర్ - జగిత్యాల మార్గంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Read Moreగురుకుల విద్యలో మనకు మనమే సాటి : కేసీఆర్
చిల్లర రాజకీయాల కోసం రాష్ట్రంలోని ప్రజలకు పెన్షన్ ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ స్కీమ్స్ వెనుక ఎంతో మేధోమథనం ఉందన్నారు. రూ. 1000 మొదలైన
Read Moreఅంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రసమయి
హుజురాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కంటే తానే ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం క
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసుల నోటీసులు
ఎమ్మెల్యే రాజా సింగ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఓ సామాజిక వర్గంపై ఇవాళ ఫేస్ బుక్ లో
Read More11న విచారణకు అంగీకరిస్తున్నా..సీబీఐకి కవిత రిప్లై
లిక్కర్ స్కాంలో ఈ నెల 11న సీబీఐ విచారణకు అంగీకరిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 11న 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో
Read Moreసీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు
జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ
Read More












