KCR

కేసీఆర్ ప్రశ్నలకు ప్రజలే బదులిస్తారు

ఇవాళ్టి నుంచి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. మోడీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ కు నిద్రపట్టదని, రోడ్డుపైకి రా

Read More

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం 

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానమయ్యారని చెప్పారు. ప్రత్

Read More

రోజుకు 18 గంటలు పనిచేసే లీడర్ మోడీ

ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా.. రోజుకు 18 గంటలు దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు మోడీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కొనియాడార

Read More

రాష్ట్రాన్ని దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది

హైదరాబాద్: కేసీఆర్ ముందు మోడీయిజం, ఈడీయిజం ఏవీ పనిచేయవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్

Read More

మోడీని గొప్పనేతగా కీర్తిస్తుంటే.. కేసీఆర్ చిల్లర కామెంట్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4గంటలకు సమావేశాలు ముగియనున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై నేషనల్ కౌన్స

Read More

యశ్వంత్ కు టీఆర్ఎస్ గ్రాండ్ వెల్ కం

ప్రేక్షక పాత్ర వహించిన కాంగ్రెస్​ ఎయిర్​పోర్టులో సిన్హాకు కేసీఆర్​ స్వాగతం  జలవిహార్​ వరకు భారీ బైక్​ ర్యాలీ పరిచయ కార్యక్రమం తర్వాత&nbs

Read More

వెంటిలేటర్పై కేసీఆర్​ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూప

Read More

మోడీ బ్రహ్మ కాదు..శాశ్వతంగా ప్రధానిగా ఉండటానికి

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మోడీ పాలనలో 8 రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చారు మోడీ బ్రహ్మ కాదు..ప్రధానిగా శాశ్వతంగా ఉండటానికి ఢిల్ల

Read More

మోడీ పర్యటనకు దూరంగా కేసీఆర్

దేశ ప్రధాని మోడీ నేడు (శనివారం) హైదరాబాద్కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ

Read More

టీఆర్ఎస్ నేతలు పోలీస్ వ్యవస్థను నాశనం చేసిన్రు

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీస్ వ్యవస్థను నాశనం చేసిండ్రని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రంల

Read More

ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజురాబాద్ ఫలితాలే రిపీట్

చేవేళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  బీజేపీ గూటికి చేరబోతున్నారు. త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డ

Read More

బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ఆదిలాబాద్: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన

Read More