KCR
కేసీఆర్..శివాలయం వద్ద ప్రమాణానికి వస్తావా?
ప్రజల కోసం పనిచేస్తే హీరోలు కావాలా..పీడించే విలన్లు కావాలా? గ్రూప్–1 పరీక్ష సరిగ్గా నిర్వహిచలేని అసమర్థ పాలకులు కావాలా? రోడ్ షోలో జీజేపీ
Read Moreకాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం: షర్మిల
కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 2జీ, బొగ్గు కుంభకోణాల కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్
Read Moreబండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుంది : రాజగోపాల్ రెడ్డి
ఎనిమిదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోప
Read Moreటీఆర్ఎస్ ను ఓడించాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపు
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీలు ఓట్లు వేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ వ్యతిరేక విధానాలు అవలంభి
Read Moreబీజేపీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నడు : రేవంత్ రెడ్డి
నన్ను ఒంటరివాన్ని చేసి పీసీసీ నుంచి తొలగించే ప్లాన్ కార్యకర్తలంతా లక్షలాదిగా మునుగోడుకు తరలిరండి నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్
Read Moreకల్వకుంట్ల కమీషన్ రావును గద్దె దించాలి: వివేక్ వెంకటస్వామి
మునుగోడు ప్రజలు తేల్చుకోవాల్సిన టైమొచ్చింది: బండి సంజయ్ చండూరు (నాంపల్లి) వెలుగు: ఆపదలో ఆదుకునే వారు కావాలో, నట్టేట ముంచేవారు కావాలో తేల్
Read Moreజాతీయ రాజకీయాల్లో కేసీఆర్ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర: మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు: సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే రాష్ట్రంలోని ప్రజలు రెండు పూటలు అన్నం తింటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగి
Read Moreతుగ్లక్ నిర్ణయాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు: వివేక్ వెంకటస్వామి
మునుగోడు: తుగ్లక్ నిర్ణయాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారని మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మును
Read More21న ఢిల్లీకి షర్మిల.. కాళేశ్వరంపై ఈడీకి ఫిర్యాదు !
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ నెల 21 న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై ఎన్ఫో
Read More8 రోజులు ఢిల్లీలనే.. ఇవాళే హైదరాబాద్ కు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ కు చేరుకున్న ఆయన నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. గత ఎనిమిది రోజులుగా కేసీఆర్ ఢిల్లీలోనే ఉన
Read Moreకేసీఆర్ సహకారంతో జమ్మికుంటను అభివృద్ధి చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: రైతుల కష్టాలు సీఎంకేసీఆర్కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట
Read Moreకేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి కేటీఆరే సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని స్పష్టం చేశారు. కేటీఆర
Read Moreగజ్వేల్లో వందమందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు రాజీనామా
సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కొండపాక మండలం జప్తినాచారంకు చెందిన వందమందికి పైగా టీఆర
Read More












