kerala

OMG : సిటీలో సిగ్నల్ జంప్ చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన బస్సు.. నుజ్జునుజ్జు..

ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అన్న సామెత నిజం అయ్యింది ఈ ఘటన చూసిన తర్వాత. అప్పటి వరకు సిగ్నల్ దగ్గర నిక్షేపంగా ఉన్న కారు.. జస్ట్ ఐదు సెకన్ల

Read More

భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు

భార్యకు చెందిన స్త్రీ ధనం (వారసత్వ ఆస్తి..  పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం

Read More

దంచికొడుతున్న ఎండలు .. కేరళలో ముగ్గురు ఓటర్లు మృతి

దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.  దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వస్తున్న ఓటర్లు  ఆప‌సోపాలు ప‌డుతూ పోలింగ్

Read More

కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్

కేరళలో ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో దద్దరిల్లిన కేరళలో ఇప్పుడు

Read More

Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్..వరుడు కూడా ఫేమస్ హీరోనే

మలయాళీ హీరోయిన్ అపర్ణ దాస్‌(Aparna Das) ప్రియుడు దీపక్‌ పరంబోల్‌(Deepak Parambol)తో ఆమె ఏడడుగులు వేసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రీసె

Read More

మేమొస్తే సీఏఏ రద్దు., ఇండియా కూటమిదే గెలుపు: చిదంబరం 

తిరువనంతపురం: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిటిజన్ షిప్ అమెండ్​మెంట్ యాక్ట్ (సీఏఏ)ను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం హామీ ఇచ్చారు

Read More

మోదీ, రాహుల్ గాంధీ..చెప్పేవన్నీ అబద్ధాలే : సీఎం విజయన్  

కాసర్​గోడ్ :  కేరళ అభివృద్ధిపై నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో ఎల్

Read More

కేరళలో బర్డ్ ఫ్లూ : బాతులను చంపేస్తున్న అధికారులు

కేరళలో మరోసారి బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది.  . కేరళలోని అలప్పుజా జిల్లాలో రెండు చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు అధికారులు

Read More

రాబోయే 20ఏళ్లు రాహుల్ గాంధీనే ప్రధాని : సీఎం రేవంత్ రెడ్డి

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీఎంలపై విపక్షాలతోపాటు.. ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రపంచవ్యాప్తం

Read More

మీకు తెలుసా : ఆదివారం.. 5 గంటలు.. ఈ ఎయిర్ పోర్ట్ మూసివేత

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 21  ఆదివారం రోజున  సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే ఐదు గంటల పాటు విమానాల రాకపోకల

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రెండో రోజు వాయనాడ్ నియోజకవర్గంలో రోడ్ షో చే

Read More

తమిళనాడు, కేరళలో పిల్లలకు కర్రసాము ఎక్కువగా నేర్పిస్తున్నారు.. ఎందుకో తెలుసా?

భారత దేశపు పురాతన యుద్ధ కళ కర్రసాము..కొంత కాలం కనుమరుగైన ఈ కళకు ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతోంది. కర్రసాము కళను ఎక్కువగా అమ్మాయిలు నేర్చు కునేందుకు ఆసక్

Read More

కేరళతో పాటు కేంద్రంలోనూ మేమే.. కాంగ్రెస్ గెలుపుపై రాహుల్​ గాంధీ ధీమా

    ఆర్ఎస్​ఎస్​ భావజాలంతో  స్వాతంత్ర్యం రాలేదు     ఒకే దేశం, ఒకే భాష, ఒకే లీడర్​అనేది బీజేపీ విధానం   

Read More