kerala

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రూ.200 కోట్లు దాటిన ఆలయ ఆదాయం

కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఒక్క ఆదివారం రోజే సుమారు లక్షా

Read More

కర్ణాటకలో కొత్తగా 34 JN.1 కేసులు, 3మరణాలు నమోదు

దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో. కర్ణాటకలో కొవిడ్-19 కొత్త సబ్-వేరియంట్ జేఎన్ 1(JN.1

Read More

ఎయిర్ పాడ్స్.. కేరళలో మిస్సింగ్.. గోవాలో వాడుతున్నారు..

మనం ప్రయాణంలో వస్తువులను పోగొట్టుకోవడం సాధారణం. సెల్ ఫోన్లు, ఎయిర్ పాడ్స్ ఇలా..ఎలక్ట్రానిక్స్ వస్తువులను తరుచుగా మిస్ చేసుకుంటుంటాం. అయితే ఈ డిజిటల్ య

Read More

మళ్లీ పెరుగుతున్నయ్.. ఒక్కరోజులో 640 కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో  దేశ వ్యాప్తంగా కొత్తగా 640 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందా

Read More

కేరళ సర్కారు.. అయ్యప్ప భక్తులను పట్టించుకుంటలే : లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లిన

Read More

దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల ..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే క్రమంలో కేరళలో ఓ మరణం కూడా చోట

Read More

కరోనా అలర్ట్ : పెద్దోళ్లు అందరూ మాస్కులు పెట్టుకోండి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో అంటే.. డిసెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా 18 వందల కేసులు నమోదు అవ్వగా.. ఒకరు చనిపోయినట్లు కేంద్రం అధికారి

Read More

దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

మళ్లీ దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో  కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింద

Read More

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో  చోటుచేసుకుంది. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం.. శబరిమల అయ్యప

Read More

కేరళలో కరోనా న్యూ వేరియంట్..ఇది చాలా స్ట్రాంగ్ అంటున్న నిపుణులు

కేరళలో కరోనా 19 కొత్త సబ్ వేరియంట్ కనుగొనబడింది. 79 ఏళ్ల వృద్ధురాలిలో కరోనా కొత్త వేరియంట్ JN.1 ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దక్షిణాది రాష్ట్రాల్

Read More

శబరిమలలో తెలంగాణ భవన్‌ను ఏర్పాటు చేయాలి : రాజాసింగ్

శబరి వెళ్లే అయ్యప్ప స్వాములకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ కోరారు. తెలంగాణ, ఆధ్రప్రదేశ్ నుంచి

Read More

పోటెత్తారు : శబరిమల అయ్యప్ప దర్శనం 20 గంటలు

కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.   ఎప్పడులేనంతంగా  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో

Read More

తెలుగు అయ్యప్ప భక్తులపై.. తమిళనాడు శ్రీరంగంలో దాడి

తమిళనాడులోని శ్రీరగం ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  అయ్యప్ప స్వామి భక్తులపై దాడి జరిగింది.  భక్తులు కేరళలోని శబరిమల చేరుకోవడానికి ముందు

Read More