Khammam

ఫారెస్ట్ ఏరియాల్లో మొరాయిస్తున్న అంబులెన్స్​లు

కొత్త వాటికి ప్రపోజల్స్ పంపినా పట్టించుకోని సర్కారు మన్యంలో వైద్యసేవలు పూర్​ పేషంట్లకు తప్పని ఇక్క ట్లు భద్రాచలం, వెలుగు: మన్యంలో వైద

Read More

ఓర్వలేక టీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే  బాణోత్ మదన్ లాల్ వైరా, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే ముందుకు పోతానని, టీఆర్ఎస్ లోనే ఉంటానని మాజీ ఎమ్మ

Read More

ఆడపిల్ల అని తేలితే సీక్రెట్ గా అబార్షన్లు

ఖమ్మంలోని రమణగుట్టకు చెందిన ఒక బాలిక, స్థానికంగా ఉండే యువకుడు ప్రేమించుకుని శారీరకంగా ఒక్కటవ్వడంతో  బాలికకు ప్రెగ్నెన్సీ వచ్చింది. యువకుడు అమ్మాయ

Read More

ఖమ్మం- సూర్యాపేట హైవే మూడు నెలల్లో రెడీ

ఖమ్మం, వెలుగు: జిల్లాలో తొలి జాతీయ రహదారి అయిన ఖమ్మం-–సూర్యాపేట హైవే పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు ఈ నేషనల్ హైవేను పూర్తి

Read More

పట్టా పాస్​బుక్​లు చేయిస్తానని 10 లక్షలు స్వాహా

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: పట్టాదారు పాస్ పుస్తకాలు చేయిస్తానని రైతులను నమ్మించి ఓ దళారీ రూ.10 లక్షలు స్వాహా చేశాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్ట

Read More

జేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  చర్ల మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తిప్పాపురంలో జేసీబీని తగలబెట్టారు. జిల్లాలో మున్సిపల్ అధికారులు తిప్పాపురం

Read More

పువ్వాడ అజయ్ కు షర్మిల వార్నింగ్

ఖమ్మం: పువ్వాడ అజయ్ మంత్రి కాదు కంత్రి అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా పాలేరులో  పర్యటిస్తున్న ష

Read More

కేసీఆర్ కుటుంబానికే అన్ని ఉద్యోగాలు

ఖమ్మం: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కటుంబానికే అన్ని ఉద్యోగాలు వచ్చాయని, యువతకు నిరాశే మిగిలిందని వైఎస్ఆర్ట

Read More

పిలుపొచ్చిందా ? టైమొచ్చిందా ?

ఆయనో సీనియర్ నేత. అప్పట్లో జిల్లాలో ఆయన ఎంత చెబితే అంత. కానీ ఏమైందో.. ఏమో.. సడెన్గా  ఆయన కనుమరుగయ్యారు. పదవి పోగానే.. బయట కనిపించడం కూడా తగ్గిపో

Read More

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు

దేశ రాజకీయాలంటూ సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు బీజేపీ సీనియర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఒరగబెట్టిందేమి లేదన్నారు.

Read More

కేసీఆర్కు మరో అవకాశమిస్తే సర్వనాశనం

ఖమ్మం జిల్లా: మరోసారి కేసీఆర్ కు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం  చేస్తారన్నారు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.   ఉద్యకార

Read More

రూ.400 కోట్ల ప్రజా ధనం వృధా

ఖమ్మం: కేసీఆర్ తన సొంత ప్రచారం కోసం రూ.400 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థ

Read More

కేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు

ఖమ్మం: కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా  ప్రస్థాన యాత్ర 1200

Read More