Khammam
ఖమ్మం- సూర్యాపేట హైవే మూడు నెలల్లో రెడీ
ఖమ్మం, వెలుగు: జిల్లాలో తొలి జాతీయ రహదారి అయిన ఖమ్మం-–సూర్యాపేట హైవే పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ నేషనల్ హైవేను పూర్తి
Read Moreపట్టా పాస్బుక్లు చేయిస్తానని 10 లక్షలు స్వాహా
అన్నపురెడ్డిపల్లి, వెలుగు: పట్టాదారు పాస్ పుస్తకాలు చేయిస్తానని రైతులను నమ్మించి ఓ దళారీ రూ.10 లక్షలు స్వాహా చేశాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్ట
Read Moreజేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తిప్పాపురంలో జేసీబీని తగలబెట్టారు. జిల్లాలో మున్సిపల్ అధికారులు తిప్పాపురం
Read Moreపువ్వాడ అజయ్ కు షర్మిల వార్నింగ్
ఖమ్మం: పువ్వాడ అజయ్ మంత్రి కాదు కంత్రి అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా పాలేరులో పర్యటిస్తున్న ష
Read Moreకేసీఆర్ కుటుంబానికే అన్ని ఉద్యోగాలు
ఖమ్మం: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కటుంబానికే అన్ని ఉద్యోగాలు వచ్చాయని, యువతకు నిరాశే మిగిలిందని వైఎస్ఆర్ట
Read Moreపిలుపొచ్చిందా ? టైమొచ్చిందా ?
ఆయనో సీనియర్ నేత. అప్పట్లో జిల్లాలో ఆయన ఎంత చెబితే అంత. కానీ ఏమైందో.. ఏమో.. సడెన్గా ఆయన కనుమరుగయ్యారు. పదవి పోగానే.. బయట కనిపించడం కూడా తగ్గిపో
Read Moreకేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
దేశ రాజకీయాలంటూ సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు బీజేపీ సీనియర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఒరగబెట్టిందేమి లేదన్నారు.
Read Moreకేసీఆర్కు మరో అవకాశమిస్తే సర్వనాశనం
ఖమ్మం జిల్లా: మరోసారి కేసీఆర్ కు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఉద్యకార
Read Moreరూ.400 కోట్ల ప్రజా ధనం వృధా
ఖమ్మం: కేసీఆర్ తన సొంత ప్రచారం కోసం రూ.400 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థ
Read Moreకేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు
ఖమ్మం: కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర 1200
Read Moreకేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
ఖమ్మం: రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇవాళ కరెంట్ పోతే వార్త అని కేటీఆర్ అన్నారు. శనివారం జిల్లాలో కలిసి పువ్వాడతో కలిసి కేటీఆర్ పలు
Read Moreమిషన్ భగీరథతో తీరిన మంచి నీళ్ల గోస
ఖమ్మం: ఒకప్పుడు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం నానా తంటాలు పడేవారని, కానీ కేసీఆర్ దయ వల్ల మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి మంచి నీళ్లు వస్తున్నాయని మంత్రి పువ్వ
Read Moreలకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్
ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముందుగా అష్టలక్ష్మీ అమ్మవారిని వారు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ను మంత్రి
Read More












