Khammam
ప్రాపర్టీ సర్వేలో ఇంటికి రూ.50 వసూలు
కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపళ్లగూడెంలో శుక్రవారం ప్రాపర్టీ సర్వే చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి ఇంటికి రూ.50 చొప్పున వసూ
Read Moreబురదలో దిగబడ్డ లారీ.. బయటపడ్డ ‘అక్రమ రేషన్’
వైరా,వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంతబజారు లో సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకు
Read Moreకరెంట్ షాక్ తో ట్రాన్స్ కో ఏఈ మృతి
మణుగూరు,వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు 220 కేవీ సబ్ స్టేషన్ లో ఏఈ కరెంట్ షాక్ తో చనిపోయారు. సబ్ స్టేషన్ లో హాట్ లైన్స్ ఏఈ గా పని చేస్తున్న శ్రీధర
Read Moreహైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు
కల్లూరు, వెలుగు: రోడ్లపై పెద్ద పెద్ద గుంతలను చూసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్ ఐ
Read Moreతడి, పొడి చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం ప్రారంభించారు. ఇప్పటికే నగ
Read Moreపోలీసులు కేసు దర్యాప్తు చేస్తలేరని.. మృతుని బంధువులు
కేసు దర్యాప్తు చేస్తలేరని స్టేషన్ ఎదుట ఆందోళన కారేపల్లి, వెలుగు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెంది నెలలు గడుస్తున్నా పోలీసులు దర్యాప్తు చేయకుండా
Read Moreటీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో భూ దందా!
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ వేదికగా ఇన్నేళ్ల నుంచి పాల్పడిన అక్రమాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన రూ.30
Read Moreవాగు దాటాలంటే..ఈ ఫీట్లు చేయాల్సిందే
ఖమ్మం: గుండాల మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరోసారి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మల్లన్న, ఏడుమెళికల, కిన్నెరసాని వాగులు పొంగిపోర్లుతు
Read Moreభద్రాద్రి ఆలయ ఉద్యోగులకు కరోనా కష్టాలు
వేతనాలు అందక దేవస్థానం ఉద్యోగుల ఇక్కట్లు కమిషనర్ ఆమోదానికి నిరీక్షణ భద్రాచలం, వెలుగు: కరోనా కష్టాలు రామాలయం ఉద్యోగులనూ చుట్టుముట్టాయి. కోదండరాముడు క
Read Moreమున్సిపల్ చట్టంలో సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టం 1955 మరియు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 చట్టాలకు సంబంధించి పలు సవరణలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు- తిమ
Read Moreగూడు పోతుందేమోనని..గుండె ఆగింది
ఖమ్మం, వెలుగు: ప్రత్యామ్నాయం చూపించకుండానే ఖమ్మంలోని గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితుల ఇండ్లను కూల్చివేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు యశోదమ్మ సోమవా
Read Moreజలపాతంలో మిస్సైన యువకుడి మృతదేహం లభ్యం
ములుగు జిల్లా: వాజేడు మండలం బోగత జలపాతంలో స్నానం చేస్తూ గల్లంతైన యువకుడి మృతదేహం లభించింది. హన్మకొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి గోపీచంద్( 25) హైదరాబ
Read More













